Tag: ✍️ దాసరి శ్రీధర్

యంగ్ ఇండియా తొలి విడత భవనాలు నిర్మించే నగరాలు…

తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల లో ఒక్కో దాంట్లో 2,560మంది విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోనున్నారు. తొలి విడత పైలట్ ప్రాజెక్టులో భవనాలు నిర్మించే ప్రాంతాలలో కొడంగల్, హుస్నాబాద్, హుజూర్నగర్, ములుగు, ఖమ్మం,…

వేగంగా భక్తులకు శ్రీవారి లడ్డూల పంపిణీ కి టీటీడీ చర్యలు…

శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు మరింత వేగంగా పొందేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆధార్ కార్డ్ ఆధారంగా భక్తులకి రెండేసి లడ్డూలు ఇస్తున్నారు. ఇందుకు ప్రసాదం కౌంటర్ లోని కంప్యూటర్ తో ఆధార్ వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ నిరీక్షణ…

భయంకర బాహుబలి గుండె పోటుతో మృతి

ప్రపంచంలోని అత్యంత భారీ బాడీ బిల్డర్ గా గుర్తింపు పొందిన ఇల్లియా ‘గోలెమ్’ యెఫించిక్ (36) గుండెపోటుతో మరణించారు. ఆయనను ‘ది మ్యుటెంట్’ అని ముద్దుగా పిలుస్తారు. 6 అడుగుల ఎత్తు, 340 పౌండ్ల బరువు గల ఆయన ప్రపంచంలో అత్యంత…

AP : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల…

సత్తు పిండి – ఆరోగ్య ప్రయోజనాలు…

సత్తు పిండి గురించి ఈ తరానికి తెలియదుగానీ.. మన అమ్మమ్మలు, నానమ్మలకు దీన్ని తయారు చేయడంలో స్పెషలిస్టులు. నోటికి రుచిగా ఉండటమేకాదు. ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. సత్తు పిండిని శనగలతోపాటు ఇతర పప్పులు, బెల్లంతో తయారు చేస్తారు.…

థానే జిల్లాలో దారుణం… మత్తు మందు ఇచ్చి అత్యాచారం… వివరాల్లోకి వెళ్ళితే…

మహారాష్ట్ర థానే జిల్లాలో దారుణం జరిగింది. బర్త్ డే పార్టీలో 22 ఏళ్ల యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళ కూడా ఉందని శుక్రవారం పోలీసులు తెలిపారు.…

అమ్మాయితో పూజ పేరుతో పండితుడి అసభ్య ప్రవర్తన…

పూజ పేరుతో అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ కామ పండితుడు. హైదరాబాద్ బహదూర్ పురా పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ కు చెందిన రామకిషోర్ జోషి(58) ఓ ఆలయంలో పురోహితుడిగా పనిచేస్తున్నాడు. దోష…

కంగన ‘ఎమర్జెన్సీ’కి ఎదురుదెబ్బ

నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’కి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్స్ సర్టిఫికేషన్ ను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టంచేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తాము వ్యవహరించలేమని…

భారత్ – బ్రూనై మధ్య నేరుగా విమాన సర్వీసులు: మోదీ

బ్రూనై పర్యటన సందర్భంగా ఆ దేశ సుల్తాన్ హజీ హసనల్ బోల్కియాతో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, ప్రాంతీయ సహకారం వంటి ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక…

AP : పెన్షర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్

పెన్షన్ తీసుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్ లో ఆప్షన్ ఓపెన్ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తుతోపాటు పెన్షన్ ఐడీ,…

బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఐఐటీ-భువనేశ్వర్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ భవనంలోని ఐదవ అంతస్తు నుంచి కిందకు పడిపోయిందని పోలీసులు తెలిపారు. మృతురాలిని ఢిల్లీకి చెందిన కృతికా రాజ్ గా గుర్తించామన్నారు. విద్యార్థిని…

AP : లోకేష్ కు కీలక ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు

NTR జిల్లా కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరుకి మూడు చోట్ల గండ్లు పడ్డాయి. వరద ఉధృతి తగ్గడంతో ఇరిగేషన్ అధికారులు గండ్లను పూడుస్తున్నారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ను CMచంద్రబాబు ఆదేశించారు. బుడమేరు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు…

రోడ్లు ఊడ్చే పనికి గ్రాడ్యుయేట్ల పోటీ

నిరుద్యోగ తీవ్రతను తెలిపే ఘటన హర్యానాలో జరిగింది. రూ.15 వేల జీతంతో పలు స్వీపర్ పోస్టులకు నోటిఫికేషన్ రాగా 6000 మంది PG, 40,000 మంది డిగ్రీ అభ్యర్థులు, 12 వరకు చదివిన 1.2 లక్షల మంది అప్లై చేశారు. స్వీపర్…

శ్రీ కోటిలింగేశ్వర ఆలయం – కుందాపుర _ ఉడిపి, కర్నాటక

💠 కోటేశ్వర అనేది ఉడిపి జిల్లాలో ఉన్న కుందాపుర సమీపంలోని ఒక గ్రామం. కోటేశ్వరాలో ప్రధాన ఆకర్షణ కోటినాథ లేదా కోటిలింగేశ్వర ఆలయం. 💠 కోటిలింగేశ్వరుని ప్రాంగణంలో, దేవతలు కొలువై ఉన్న అనేక చిన్న పుణ్యక్షేత్రాలు మనకు కనిపిస్తాయి. ఈ దేవతలు…

రూ.99కే హైదరాబాద్ – బెంగళూరు ప్రయాణం

రూ.99కే హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఫ్లిక్స్ బస్ తెలిపింది. బెంగళూరు నుంచి 33 నగరాలకు బస్ సర్వీసులు ప్రారంభిస్తున్నామని వివరించింది. ఈ సందర్భంగా రూ.99తో టికెట్ బుక్ చేసుకునే ఆఫర్ ను సంస్థ ప్రకటించింది. ఈ…

AP : చిరు వ్యాపారులకు సీఎం చంద్రబాబు భరోసా

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు రావడంతో చిరు వ్యాపారులు తీవ్ర నష్టపోయారని సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యాపారులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, నష్టపోయిన వారిని గుర్తిస్తామని చెప్పారు. నష్టపోయిన ప్రతి వ్యక్తికి కూడా…

500లకు పైగా విద్యార్థుల ఇళ్లలో సోదాలు… గంజాయి, నిషేధిత వస్తువుల స్వాధీనం… ఎక్కడంటే…

చెన్నైలోని పోథేరి ప్రాంతంలో 500లకు పైగా విద్యార్థుల నివాసాలలో తాంబరం పోలీసులు సోదాలు చేశారు. ఆగస్టు 31న దాదాపు 1,000 మంది పోలీసులతో విస్తృత సోదాలు నిర్వహించారు. తాంబరం అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్, సి మగేశ్వరి నేతృత్వంలో ఐదు గంటల…

హైదరాబాద్ లో భారీ సైబర్ క్రైమ్ కుంభకోణం… ఏంటంటే… వివరాల్లోకి వెళ్ళితే…

హైదరాబాద్ కేంద్రంగా భారీగా సైబర్ క్రైమ్ కుంభకోణం పాల్పడిన ట్లు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేర గాళ్లకు సహకరించిన ఇద్దరు బ్యాంకు నుంచి రూ. 175 కోట్లు లావాదేవీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఎన్‌సిఆర్…

TG : పంచాయతీ ఎన్నికలు అప్పుడే: సీఎం క్లారిటీ

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమించి రిజర్వేషన్లు ఖరారు చేస్తామని తెలిపారు. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆరు రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం…

షేక్ హసీనాపై మరో 4 మర్డర్ కేసులు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుత ఆ దేశ ప్రభుత్వం మరో 4 మర్డర్ కేసులు నమోదు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇప్పటికే ఆమెపై 55 కేసులను ఆ దేశ సర్కార్ పెట్టగా.. అందులో 44 మర్డర్ కేసులు…

నారింజ పండు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు

రోజూ ఒక నారింజ పండు తింటుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు అంటున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. నారింజలో కేలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. రోజూ తింటే బరువు తగ్గవచ్చు. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది…

అనిల్ అంబానీ కార్యకలాపాలపై సెబీ నిషేధం

స్టాక్ మార్కెట్‌లో అనిల్ అంబానీ కార్యకలాపాలపై సెబీ నిషేధం విధించింది. నిధులు మళ్లింపు వ్యవహారంలో అనిల్‌పై సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లపాటు అనిల్ అంబానీ కార్యకలాపాలపై నిషేధం విధించింది. అనిల్ అంబానీకి చెందిన 24 సంస్థలపైనా సెబీ నిషేధం విధించడంతో…

యువత తగ్గి… వృద్ధులు పెరిగి…!

దేశ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గి 60 ఏళ్లు పైబడినవారి జనాభా పెరగనుంది. దేశ జనాభా 140 కోట్లు కాగా 2036 నాటికి 152.20 కోట్లకు చేరనుంది. ఈ మేరకు దేశ జనాభా పెరుగుదలపై…

జమ్మూకశ్మీర్ BJP ఎన్నికల ఇన్ఛార్జులుగా ఎవరంటే

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జులుగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్లను BJP అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.…

AP : రాష్ట్ర బడ్జెట్ పై కసరత్తు ప్రారంభం

రాష్ట్రంలో 2024-25ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ తయారీకి కసరత్తు ప్రారంభమైంది. నవంబరు నెలాఖరులోపు పూర్తిస్థాయి బడ్జెట్ కు ఆమోదం తీసుకోవాల్సి ఉంది. అయితే అంతకన్నా ముందే రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. తొలుత అన్ని ప్రభుత్వశాఖల నుంచి…

రైలింజన్ లలో ఏఐ సీసీటీవీ కెమెరాలు

దేశంలో పెరుగుతోన్న రైలు ప్రమాదాలను నియంత్రించేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని లోకోమోటివ్లు(రైలు ఇంజిన్లు), ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కృత్రిమ మేథ(ఏఐ) పరిజ్ఞానంతో కూడిన సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు రైల్వే బోర్డు ఛైర్పర్సన్, సీఈవో జయవర్మ సిన్హా వెల్లడించారు.…

నా తప్పు తెలిసింది: అమితాబ్

నటుడు అమితాబ్ బచ్చన్ తను డిగ్రీలో ఎంత ఉత్తీర్ణత సాధించారో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. “1962లో కిడోరి మాల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశా. సైన్స్ లో బాగా స్కోర్ చేయొచ్చని డిగ్రీలో బీఎస్సీకి దరఖాస్తు చేశా. మొదటిసారి ఫెయిల్…

త్రిపురలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

భారీ వర్షాల కారణంగా త్రిపురలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అక్కడి నాలుగు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అందులో మొత్తం ఏడుగురు మృతి చెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. సౌత్ త్రిపుర జిల్లాలో ఐదుగురు, గోమతి, కోవై…

మంకీ పాక్స్ పై ఢిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్ ఢిల్లీ ఎయిమ్స్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. జ్వరం, దద్దుర్లతో వచ్చినవారిని ఇతర పేషంట్లతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచాలంది. కండరాలు, నడుం నొప్పి, ఉబ్బిన నరాలు, వణుకుడు, అలసట, వెడల్పాటి దద్దుర్లను గుర్తించాలని పేర్కొంది.…

యూఏఈలో ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్!

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ యూఏఈలో నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ లో ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. కానీ ఇటీవల బంగ్లాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ వేదికను మార్చింది. అక్టోబర్ 3…

చంద్రయాన్ 4, 5 డిజైన్లు పూర్తి: ఇస్రో

చంద్రయాన్ 4, 5 డిజైన్లు పూర్తి చేసినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రభుత్వ ఆమోదం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. 2028లో చంద్రయాన్-4 ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. చంద్రుడి నుంచి మట్టి, రాళ్లు భూమికి తీసుకురావడమే లక్ష్యంగా పని…

కోల్ కత్తా హత్యాచార కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

కోల్ కత్తా వైద్యురాలి హత్యాచార కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారంలోగా ఈ కేసుపై దర్యాప్తు అఫిడవిట్ ను దాఖలు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు…

‘క్యూట్’ ఛార్జీపై వివరణ ఇచ్చిన ఇండిగో

ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగోలో ‘క్యూట్’ ఫీజు కింద రూ.50 వసూలుచేయడం నెట్టింట విమర్శలకు దారితీసింది. కాగా.. దీనిపై ఇండిగో స్పందించింది. ఈ ఛార్జీలు ఎందుకో వివరణ ఇచ్చింది. “క్యూట్ అంటే కామన్ యూజర్ టర్మినల్ ఎక్విప్మెంట్ ఛార్జ్. సాధారణంగా ఎయిర్పోర్టుల్లో…

‘క్యూట్’ ఛార్జీలా?.. ఇండిగోకు ఓ నెటిజన్ ప్రశ్న

ఇండిగో టికెట్ ధరకు సంబంధించి ఓ ప్రయాణికుడు చేసిన పోస్ట్ నెట్టింట చర్చకు దారితీసింది. అందులో టికెట్ ఛార్జీలతో పాటు క్యూట్ ఫీజు, యూజర్ డెవలప్మెంట్ ఫీజు అంటూ ఇతరత్రా ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ శ్రేయాన్ష్సింగ్ అనే వ్యక్తి నెట్టింట పోస్ట్…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. లిక్కర్ స్కాం కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి…

మహారాష్ట్రలో సిమెంట్ వెల్లుల్లి

మహారాష్ట్రలోని అకోలాలో సిమెంట్తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి దర్శనమిచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వెల్లిగడ్డపై పొర మాత్రమే అలాగే ఉంచి లోపలంతా సిమెంట్ ను నింపి మార్కెట్లోకి వదులుతున్నారు. సిమెంట్తో చేసిన నకిలీ…

AP : గ్రామసభల నిర్వహణపై నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష

రాష్ట్రంలో గ్రామ సభల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. ఈనెల 23న గ్రామ సభలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులతో మాట్లాడనున్నారు. వికసిత భారత్, ఆంధ్రప్రదేశ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామసభల…

AP : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం 10 నుంచి ఈనెల 21వ తేదీ ఉదయం 10 వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చని…

AP : నేడు 15 సంస్థలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీలో పర్యటించన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతోపాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం శ్రీసిటీ బిజినెస్…

AP : ప్రతి గిరిజన మండలానికి అన్న క్యాంటీన్: సీఎం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్లను పున: ప్రారంభించిన విషయం తెలిసిందే. గిరిజనులకు పౌష్ఠికాహారం అందుబాటులో ఉండేలా.. ప్రతి గిరిజన మండల కేంద్రంలో ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. దీంతో గిరిజనులకు తక్కువ…

TG : మహిళలకు క్షమాపణ చెప్పిన కేటీఆర్

ఉచిత బస్సు ప్రయాణంపై సెటైర్ వేయబోయి మహిళలపై అసభ్యకర కామెంట్ చేసిన కేటీఆర్ తన తప్పు తెలుసుకున్నారు. “నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా కామెంట్ చేశాను. వాటి వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్థాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.…

AP : రూ.2,047 కోట్లతో అమరావతికి రైలు మార్గం

రాష్ట్ర రాజధాని అమరావతి రైలు మార్గం అనుసంధానం కోసం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైన్ కు సంబంధించిన DPR (సవివర ప్రాజెక్టు నివేదిక)కు రైల్వేబోర్డు అమోదం తెలిపిన తర్వాత నీతి ఆయోగ్ ఆమోదముద్ర వేసిందని మండల రైల్వే అధికారి(DRM) రామకృష్ణ…

హడలెత్తించిన చెడ్డీ గ్యాంగ్

తిరుపతి జిల్లా, తిరుచానూరులో చెడ్డి గ్యాంగ్ అలజడి రేపింది. కొత్తపాళెం లే అవుట్లోని ఓ ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. ప్రహరీ గోడ దూకి లోపలికి వచ్చి బీరువాలో దాచిన నగలు, నగదుతో పరారయ్యారు. బినియన్లు, చెడ్డీ ధరించి మారణాయుదాలతో ముగ్గురు…

TG: అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి

అనుమానాస్పద స్థితిలో చిరుతపులి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని జాదరావుపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. తాటిగట్టు సమీపంలోని రాయంచెరువు వద్ద గురువారం రాత్రి చిరుతపులి మృతి చెందినట్లుగా గ్రామస్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సెక్షన్…

TG : ఆన్లైన్ లో గంజాయి చాక్లెట్ల విక్రయం.. అరెస్ట్

ఆన్లైన్ లో జరుగుతున్న గంజాయి చాక్లెట్ల బిజినెస్ ను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్బీ) డైరెక్టర్ సందీప్ శాండిల్యా బృందం గుర్తించింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో ఉన్న 8 కంపెనీలు ఇండియా మార్ట్ ద్వారా ఆర్డర్ చేస్తే గంజాయి చాక్లెట్లను…

కలరా వ్యాక్సిన్ ల కొరత ఎక్కువగా ఉంది: WHO

ప్రపంచంలోని చాలా దేశాలకు కలరా వ్యాధి వ్యాపించింది. ఆఫ్రికా దేశాల్లో అధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలరా వ్యాక్సిన్ ల కొరత ఎక్కువగా ఉందని.. వాటి ఉత్పత్తి పెంచాలని WHO చీఫ్ టెడ్రస్ అథనోమ్ తయారీదారులకు పిలుపునిచ్చారు. జులై 28…

రాఖీ పౌర్ణమి రోజు ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం చోటు చేసుకోనుంది…

ఆగస్టు 19వ తేదీ సోమవారం నాడు పౌర్ణమి కానుంది. శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. అదే రోజు ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం చోటు చేసుకోనుంది. అదే సూపర్ బ్లూ మూన్.. ఇది సామాన్య…

గుడ్ న్యూస్… ప్రతీ రైతు కూలీకి ఆర్థిక సాయం… – సీఎం రేవంత్ రెడ్డి

భూమిలేని రైతు కూలీలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతీ రైతు కూలీకి ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. ఈ సంవత్సరం నుంచే దీన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. భూమిలేని పేదలు కొన్నిసార్లు కూలీ దొరక్క…

ఢిల్లీ : కేజీవాలకు మధ్యంతర బెయిల్ కు సుప్రీంకోర్టు నిరాకరణ

ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజీవాలకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఢిల్లీ మద్యం పాలసీపై సీబీఐ నమోదు చేసిన కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై…

HYD : రైల్వే స్టేషన్లలో ఇకపై QR కోడ్ తో టికెట్లు కొనుగోలు చేయవచ్చు…

రైల్వే స్టేషన్లలో టికెట్ల కొనుగోలు విషయంలో… నగదు, చిల్లర సమస్యలకు చెల్లుచీటీ పడనుంది. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే కీలక ముందడుగు వేసింది. జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లలో ఇకపై QR కోడ్ తో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. జనరల్ బుకింగ్,…

ఆ దేశాధినేతలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

రష్యా, చైనా, ఉత్తర కొరియా అధ్యక్షులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్తో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పుతిన్, జిన్పింగ్, కిమ్ జోంగ్ ముగ్గురూ అత్యుత్తమ దశలో ఉన్నారు. వారిని అడ్డుకునేందుకు అమెరికాకు బలమైన…

బెంగళూరులో బస్సు బీభత్సం

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ప్రమాదం తప్పింది. హెబ్బాల్ ఫ్లై ఓవర్ పై బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఓ బస్సు.. పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో…

AP : టీచర్ల సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు

టీచర్ల సర్దుబాటు ప్రక్రియకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం మిగులుగా ఉన్నవారిని తొలుత మండల స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేస్తారు. ఈ నెల 14వ తేదీకి ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగంలో…

బంగ్లాదేశీయుల అక్రమ ప్రవేశాన్ని అడ్డుకున్న పోలీసులు

బంగ్లాదేశ్ లో చెలరేగిన హింస, అనంతర పరిస్థితుల దృష్ట్యా వందల మంది భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తున్నారు. తాజాగా దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను కరీంగంజ్ సెక్టార్ లో అడ్డుకున్నట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్లో…

ఈ నెల 30 నుంచి OTTలోకి ‘రాయన్’?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ మూవీ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ దక్కించుకున్నాయి. ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్…

మోదీజీ.. మా దేశానికి రండి: నేపాల్ పీఎం

తమ దేశంలో పర్యటించాలని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత ప్రధాని మోదీని కోరారు. తన ఆహ్వానాన్ని భారత పీఎంకు తెలపాలని నేపాల్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీకి సూచించారు. ప్రచండ హయాంలోని గత సర్కారు…

TG : కబ్జా చేస్తే కాల్ చేయండి : కమిషనర్

హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గాజులరామారంలోని చింతల చెరువు బఫర్ జోన్తో సహా 44.3 ఎకరాలు, పుల్యాంక్ లెవెల్ పరిధిలో అక్రమంగా 52 నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.…

మరోసారి ఉత్తమ విద్యాసంస్థగా ‘ఐఐటీ మద్రాస్’

దేశంలోనే ఉత్తమ విద్యాసంస్థగా మరోసారి ‘ఐఐటీ మద్రాస్’ నిలిచింది. ఈ జాబితాలో టాప్లో నిలవడం ఈ సంస్థకు ఇది వరుసగా ఆరో సారి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(NIRF) కింద కేంద్ర విద్యాశాఖ జాబితా రూపొందించింది. ఓవరాల్ టాప్ 10…

TG : భద్రాద్రి మీదుగా కొత్త రైలు మార్గం

కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఒడిశాలోని మల్కనగిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు రూ.4,109 కోట్లతో 200.60కిలోమీటర్ల…

జాతి వ్యతిరేక హింసను సహించం: UNO

జాతి వ్యతిరేక దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఐక్యరాజ్య సమితి(UNO) స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ లో హిందువులతోపాటు మైనారిటీలపై దాడులు ఆందోళనకరమని తెలిపింది. మరోవైపు బంగ్లాలో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్ట వేసేలా ఆ దేశంతో కలిసి పని చేసేందుకు భారత ప్రభుత్వం…

పచ్చి మిర్చితో మానసిక ఆరోగ్యం

గ్రీన్ చిల్లీతో కూడా బోలెడు లాభాలు ఉంటాయని చెప్తున్నారు నిపుణులు. పచ్చి మిరపకాయల మంటకు కారణమయ్యే క్యాప్సైసిన్ సమ్మేళనం జీవక్రియ రేటును పెంచుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయం చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు సహాయం చేస్తుంది. స్పైసీ ఫుడ్…

HYD : బేగంపేట రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు 22.57 కోట్లు కేటాయింపు…

కేంద్రం ప్రభుత్వం రూ.22,57కోట్లు కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచడం, సదుపాయాలను కల్పించడంలో భాగంగా చేపట్టిన ఈ పనులు ఇప్పటికే 50శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. నిర్మాణంలో ఉన్న బేగంపేట రైల్వేస్టేషన్ చిత్రాలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు.…

జువాలజిస్టు 249ఏళ్ల జైలు శిక్ష!

ఆస్ట్రేలియాలో 60కిపైగా కుక్కలను రేప్ చేసి, చంపినందుకు జువాలజిస్ట్ ఆడమ్ బ్రిటను కోర్టు ఏకంగా 249ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడు కుక్కలను కొట్టి చంపి, తన క్రూరత్వాన్ని వీడియోలో తీసేవాడట. కుక్కలను హింసించేందుకు అతడు షిప్పింగ్ కంటైనర్ను టార్చర్ రూమ్లో…

ఐరాసలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

సెప్టెంబరు 24 నుంచి 30 వరకు ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ అంతర్జాతీయ వేదికపై సెప్టెంబరు 26న మోదీ ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐరాస విడుదల చేసిన…

బ్యాంకింగ్ చట్టాల్లో త్వరలో మార్పులు

అనెక్లెయిమ్డ్ డిపాజిట్ల సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో డిపాజిట్ ఖాతాకు ఇకపై నలుగురు నామినీల సంఖ్యను పెంచడంతో పాటు బ్యాంకింగ్ చట్టాల్లో అనేక మార్పులను ఆమోదించింది. దీనికి సంబంధించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో త్వరలో…

అసోంలో రూ.27,000 కోట్లతో టాటాల చిప్ ప్లాంటు

అసోంలో రూ.27,000 కోట్ల పెట్టుబడితో చిప్ అసెంబ్లింగ్ ప్లాంటును టాటా ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేస్తోంది. 2025 కల్లా ఈ ప్లాంటు కార్యకలాపాలు మొదలవుతాయని.. దీని ద్వారా 27,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. ఇతర సెమీకండక్టర్…

TG : ఈ నెలాఖరులో డీఎస్సీ ఫలితాలు

DSC పరీక్షలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫైనల్ కీని ఖరారు చేస్తారు. ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేస్తారు. ఒక్కో…

అంతరిక్షంలో అద్భుత నిధి: నాసా

నాసా ఇప్పుడు అంతరిక్షంలో ఒక అద్భుత నిధిని కనుగొంది. 1852లో అన్నీబలే డి గాస్పరిస్ కనుగొన్న గ్రహశకలం16 సైకిపై 140 మైళ్ల వ్యాస పరిధిలో బంగారం, నిఖిల్, ప్లాటినం లోహాలు ఉన్నట్టు కనుగొన్నారు. అంగారక, గురు గ్రహాల మధ్య ఉన్న ఈ…

భారత పౌరసత్వానికి 2.16 లక్షల మంది గుడ్ బై…!

నైపుణ్యం కలిగిన 2.16 లక్షల మంది ప్రముఖులు 2023లో భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేశ్ తెలిపారు. రాజ్యసభలో కేంద్రమంత్రి కీర్తివర్ధన్సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారన్నారు. విద్యావంతులు, వ్యాపారవేత్తలు భారత పౌరసత్వాన్ని వదులుకుని అమెరికా, బ్రిటన్, సింగపూర్ తదితర…

వైరల్ ఇన్ఫెక్షన్స్‌..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వాతావరణంలో మార్పులు సంభవించడంతో వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు ప్రజలు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆహారపు అలవాట్లలో మార్పులు,జీవన శైలిలో మార్పులు, కలుషిత నీరు,ఆరోగ్యం పై దృష్టి సారిస్తే వ్యాధుల బారిన…

కళ్ళు చురుకుగా పనిచేయడానికి వీటిని తినండి…

కంటి చూపును సహజంగా కాపాడే ఆహారాలు ఇవే! కొన్ని ఆహారాలను తినటం ద్వారా కంటి ఆరోగ్యానికి కాపాడుతుంది. క్యారెట్లు తినడం వల్ల విటమిన్ ఏ అంది కంటిచూపు బాగా కనిపిస్తుంది. ఇది కంటి చూపును కాపాడుతుంది. పాలకూరను తినటం వల్ల యాంటీ…

ఆ అభ్యర్థులకు మరోసారి CUET-UG పరీక్ష

వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు ఈ నెల 19న మరోసారి CUET-UG పరీక్షను నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్ణయించింది. పరీక్ష కేంద్రంలో సమయం వృథా అయిందంటూ కొందరు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు NTA వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో…

ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి ‘యూ-విన్’

గర్భిణులు, పిల్లల టీకాల పంపిణీ నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘యూ-విన్’ పోర్టల్ ను ఆగస్టు చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పోర్టల్ ప్రతి సంవత్సరం 2.9 కోట్ల గర్భిణులకు, 2.6 కోట్ల మంది…

సముద్రగర్భంలో సాహస యాత్రకు రంగం సిద్ధం

మనదేశ పరిధిలోని మహాసముద్రాల్లో గరిష్ఠ లోతు 6 వేల మీటర్లు. అంతకు మించి 7,500 మీటర్ల మేర లోతుగా వెళ్లేంత సామర్థ్యమున్న మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనాన్ని పంపాలనేది భారత్ లక్ష్యం. ప్రపంచంలో ఏ మానవసహిత సబ్మెర్సిబుల్ కు కూడా పూర్తిస్థాయిలో…

HYD : GST ఎగవేతలు, రూ.2,289 కోట్లు!

రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ ఆరునెలలుగా జరిపిన ఆడిట్, తనిఖీల్లో మొత్తం 13,853 వ్యాపార సంస్థల పేరుతో రూ.2,289కోట్ల GST ఎగవేతలు, మోసాలు జరిగినట్లు తేలింది. ఇందులో రాష్ట్ర GST పద్దు కింద రూ. 923కోట్లు, కేంద్ర GST కింద రూ. 919కోట్లు,…

ఈ – మెయిల్స్ కు వచ్చే నోటీసులపై కేంద్రం వార్నింగ్

ప్రభుత్వం పేరుతో ఈ – మెయిల్స్ కు వచ్చే నోటీసులపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ‘మెయిల్ చివర gov.in అని ఉంటే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అని గుర్తించాలి. అందులో పేర్కొన్న అధికారుల పేర్లు, సదరు డిపార్ట్మెంట్లకు ఫోన్ చేసి…

రూ.10 నాణెం.. క్లారిటీ ఇదే

ప్రస్తుతం మార్కెట్లో రూ.10 నాణెం వినియోగం కనుమరుగవుతోంది. భారతీయ రిజర్వు బ్యాంకు 2005 నుంచి 2019మధ్య కాలంలో పది రూపాయల నాణేలను అందుబాటులోకి తెచ్చింది. RBI పది రూపాయల నాణేలు నిషేధించిందని, నకిలీవి పుట్టుకొచ్చాయని వచ్చిన వదంతులను నమ్మకూడదు. వాటిని వస్తు…

TG : ముగ్గురు పిల్లలు సహా తండ్రి ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్టు ఇనామ్గూడ వద్ద అతివేగంతో కారు చెరువులో దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు పిల్లలతోపాటు తండ్రి చెరువులో మునిగిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు నలుగురిని రక్షించి సురక్షింగా ఒడ్డుకు తీసుకొచ్చారు. భార్యభర్తల గొడవల కారణంగా ముగ్గురు పిల్లలతో…

RTC బస్సుల్లో తప్పనున్న చిల్లర కష్టాలు

బస్సుల్లో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు RTC కసరత్తు చేస్తోంది. ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు స్వైపింగ్ తదితర చెల్లింపు విధానాలతోనూ టికెట్లు జారీ చేయనున్నారు.…

ఢిల్లీలో భారీ వర్షం… 88 సంవత్సరాల తరువాత వర్షపాతం నమోదు

గత మూడు నెలలుగా రికార్డు స్థాయి ఎండలతో అల్లాడిపోయిన ఢిల్లీ వాసులకు ఉపశమనం లభించింది. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకూ ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది. 24 గంటల వ్యవధిలోనే రాజధానిలో 228.1 మిల్లీమీటర్ల…

థాంక్స్ చెప్పినందుకు ప్రయాణికురాలిని విమానం దించేశారు… ఎందుకో…?

ఓ ప్రయాణికురాలు పొరపాటున ‘థ్యాంక్యూ సర్’ అని చెప్పినందుకు విమానం నుంచి దించేశారు. ఈ ఘటన యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో చోటుచేసుకుంది. టెక్సాస్ కు చెందిన జెన్నా లాంగోరియా విమానం ఎక్కే సమయంలో మహిళా అటెండెంట్ను పురుషునిగా…

పప్పు దినుసుల నిల్వలపై పరిమితులు విధించిన కేంద్ర ప్రభుత్వం

బహిరంగ మార్కెట్లో కంది, సెనగ పప్పులు, కాబూలీ సెనగల ధరలు పెరిగిపోకుండా, నిల్వదారులు సరకును దాచిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం వాటి నిల్వలపై పరిమితులు విధించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం నుంచే అమలయ్యేలా ఉత్తర్వును జారీ చేసింది. వినియోగదారులకు అందుబాటు ధరల్లో పప్పులను…

AP : రైల్వేశాఖ తీరుపై విమర్శలు

అమరావతి రైల్వేప్రాజెక్టులో మూడు లైన్లకు బదులు ఒక్కటే నిర్మించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతుండటం, అదీ ఒక వరుసతో సరిపెట్టేందుకు చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలను అమరావతితో అనుసంధానం చేస్తూ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను రైల్వేశాఖ విస్మరించడం ఏంటని…

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024 : పేపర్ లీకకు పదేళ్లు జైలు.. రూ. కోటి జరిమానా

వరుస పేపర్ లీక్ లకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, కంప్యూటర్ నెట్వర్క్…

మరోసారి మణిపూర్ ఉత్తర కాంగ్పోకి జిల్లాలో చెలరేగిన హింస

మణిపూర్లో హింస కొనసాగుతోంది. సాయుధ మిలిటెంట్లు పోలీస్ చెక్ పోస్ట్ లతో పాటు ఒక లారీకి నిప్పుపెట్టారు. ఉత్తర కాంగ్పోకి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాంగ్పోక్సి పట్టణంలోకి సరుకులు రవాణా చేస్తున్న లారీని కొందరు దుండగులు తగులబెట్టారు. హైవే 102లోని…

విద్యార్థులకు అండగా ఉంటాం: రాహుల్

నీట్ పరీక్ష రాసిన విద్యార్థులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఆయన మంత్రుల చేతకానితనం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు.…

లోక్ సభ 18వ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్

18వ లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన మెహతాబ్ కటక్ నుంచి ఏడో సారి లోక్సభకు ఎన్నికయ్యారు. 1998 నుంచి…

TG : ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ధరల పెంపు?

రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి, ఆగస్టు 1 నుంచి అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రియల్ఎస్టేట్రంగం ప్రముఖులు, మార్కెట్ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని భావించడం సమంజసమే అయినా, ప్రస్తుతం రాష్ట్రంలో…

AP : కొత్త మద్యం పాలసీకి ఏపీ సర్కారు కసరత్తు

కొత్త మద్యం పాలసీ తెచ్చేందుకు ఏపీ సర్కారు కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం చేయాలా? లేక యాధాతధంగా కొనసాగించి బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తేవడమా? అనే అంశాలపై చర్చ జరుపుతోంది. గత…

జూలై 1 నుంచి ఆ మూడు కొత్త చట్టాల అమలు…

కొత్త క్రిమినల్ చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ బాధ్యత) అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆదివారం ప్రకటించారు. ఈ చట్టాల అమలుకు నిర్ణయం తీసుకునే ముందు తమను సంప్రదించలేదన్న ప్రతిపక్షాల ఆరోపణలను…

UP : కన్న బిడ్డనే హత్య చేసిన తండ్రి… వివరాల్లోకి వెళ్ళితే…

రూ.600 ఇవ్వలేదని కన్న కూతురినే తండ్రి హత్య చేసిన ఘటన యూపీలోని షాజహాన్పూర్ లో వెలుగుచూసింది. సంజయ్ గుప్తా అలియాస్ లడ్డూ రూ.600 కావాలని తన కూతురు పూర్తిని అడిగాడు. దానికి కూతురు నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన తండ్రి కూతురిని హత్య…

Telangana : గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డి?

తెలంగాణ గవర్నర్ గా ఏపీ బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం ఉపందుకుంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండటంతో పాటు ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా చేశారు. దీంతో ఆయనకు గవర్నర్ బాధ్యత కట్టబెట్టాలని బీజేపీ…

వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా..! బెంగళూరు సమీపంలో ఉన్న ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక..

చాలా మందికి ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. ఎన్నెన్నో ప్రదేశాలను అన్వేషించాలనుకుంటారు. అయితే ప్రతిసారీ ఒక్క ప్రదేశాన్నే సందర్శించలేరు. అటువంటి పరిస్థితిలో కొత్త కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవాలని.. అక్కడకు వెళ్లి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ గడపాలని కోరుకుంటారు. ఈ రోజు…

ప్రజల రుణం తీర్చుకుంటాం.. ఎన్డీఏతోనే మా ప్రయాణం.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు.. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం.. ఏదిఅంటే అది చేస్తాననే ధోరణిని ప్రజలు తిరస్కరించారు.. అహంకారంతో వెళ్లే ఏ పాలకులకైనా ఇదే జరుగుతుంది.. అంటూ ఏపీలో కూటమి విజయంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

కొత్త ప్రపంచం ఎదురుచూస్తుంది.. ఫ్యాన్స్ గెట్ రెడీ.. కల్కి ట్రైలర్ వచ్చేస్తుంది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఎడి. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ…

పవన్ కల్యాణ్ గెలుపుపై విజయ్ దళపతి రియాక్షన్.. ఏమన్నారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి. 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని 100 శాతం…

మనదేశంలోని ఈ నగరంలో ఆహారం, వసతి అన్నీ ఉచితమే.. నివసించాలంటే ఈ పని చేస్తే చాలు

భారతదేశంలో అనేక మతాలు, వివిధ కులాలు, వివిధ మాండలికాలు, రకరకాల భాషల ప్రజలు కలిసి జీవిస్తారు. అందుకే మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం మీరు ఎక్కడ నివసించినా ప్రయాణం చేసినా తిన్నా ప్రతి చిన్న విషయానికీ డబ్బు…

మీరు కూడా సన్‌‌స్క్రీన్ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వేడి కొనసాగింది. అటువంటి పరిస్థితిలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. మండుతున్న ఎండలు, వేడిమితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో పనికి వెళ్లాల్సిన వ్యక్తులు బయటకు…

శని జయంతిన అరుదైన యోగాలు.. ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. అదృష్టం ప్రకాశిస్తుంది

ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని అమావాస్య రోజున వట సావిత్రి పండుగను జరుపుకుంటారు. ఈసారి ఏడాది అమావాస్య జూన్ 6, 2024న రావడం విశేషం. అంతేకాదు శని జయంతి కూడా జూన్ 6న రావడం విశేషం. అందువల్ల జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ…