యంగ్ ఇండియా తొలి విడత భవనాలు నిర్మించే నగరాలు…
తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల లో ఒక్కో దాంట్లో 2,560మంది విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోనున్నారు. తొలి విడత పైలట్ ప్రాజెక్టులో భవనాలు నిర్మించే ప్రాంతాలలో కొడంగల్, హుస్నాబాద్, హుజూర్నగర్, ములుగు, ఖమ్మం,…