భయంకర బాహుబలి గుండె పోటుతో మృతి
ప్రపంచంలోని అత్యంత భారీ బాడీ బిల్డర్ గా గుర్తింపు పొందిన ఇల్లియా ‘గోలెమ్’ యెఫించిక్ (36) గుండెపోటుతో మరణించారు. ఆయనను ‘ది మ్యుటెంట్’ అని ముద్దుగా పిలుస్తారు. 6 అడుగుల ఎత్తు, 340 పౌండ్ల బరువు గల ఆయన ప్రపంచంలో అత్యంత…
ప్రపంచంలోని అత్యంత భారీ బాడీ బిల్డర్ గా గుర్తింపు పొందిన ఇల్లియా ‘గోలెమ్’ యెఫించిక్ (36) గుండెపోటుతో మరణించారు. ఆయనను ‘ది మ్యుటెంట్’ అని ముద్దుగా పిలుస్తారు. 6 అడుగుల ఎత్తు, 340 పౌండ్ల బరువు గల ఆయన ప్రపంచంలో అత్యంత…
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల…
సత్తు పిండి గురించి ఈ తరానికి తెలియదుగానీ.. మన అమ్మమ్మలు, నానమ్మలకు దీన్ని తయారు చేయడంలో స్పెషలిస్టులు. నోటికి రుచిగా ఉండటమేకాదు. ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. సత్తు పిండిని శనగలతోపాటు ఇతర పప్పులు, బెల్లంతో తయారు చేస్తారు.…
మహారాష్ట్ర థానే జిల్లాలో దారుణం జరిగింది. బర్త్ డే పార్టీలో 22 ఏళ్ల యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళ కూడా ఉందని శుక్రవారం పోలీసులు తెలిపారు.…
పూజ పేరుతో అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ కామ పండితుడు. హైదరాబాద్ బహదూర్ పురా పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ కు చెందిన రామకిషోర్ జోషి(58) ఓ ఆలయంలో పురోహితుడిగా పనిచేస్తున్నాడు. దోష…
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’కి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్స్ సర్టిఫికేషన్ ను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టంచేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తాము వ్యవహరించలేమని…
బ్రూనై పర్యటన సందర్భంగా ఆ దేశ సుల్తాన్ హజీ హసనల్ బోల్కియాతో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, ప్రాంతీయ సహకారం వంటి ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక…
పెన్షన్ తీసుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్ లో ఆప్షన్ ఓపెన్ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తుతోపాటు పెన్షన్ ఐడీ,…
ఐఐటీ-భువనేశ్వర్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ భవనంలోని ఐదవ అంతస్తు నుంచి కిందకు పడిపోయిందని పోలీసులు తెలిపారు. మృతురాలిని ఢిల్లీకి చెందిన కృతికా రాజ్ గా గుర్తించామన్నారు. విద్యార్థిని…
NTR జిల్లా కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరుకి మూడు చోట్ల గండ్లు పడ్డాయి. వరద ఉధృతి తగ్గడంతో ఇరిగేషన్ అధికారులు గండ్లను పూడుస్తున్నారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ను CMచంద్రబాబు ఆదేశించారు. బుడమేరు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు…
నిరుద్యోగ తీవ్రతను తెలిపే ఘటన హర్యానాలో జరిగింది. రూ.15 వేల జీతంతో పలు స్వీపర్ పోస్టులకు నోటిఫికేషన్ రాగా 6000 మంది PG, 40,000 మంది డిగ్రీ అభ్యర్థులు, 12 వరకు చదివిన 1.2 లక్షల మంది అప్లై చేశారు. స్వీపర్…
💠 కోటేశ్వర అనేది ఉడిపి జిల్లాలో ఉన్న కుందాపుర సమీపంలోని ఒక గ్రామం. కోటేశ్వరాలో ప్రధాన ఆకర్షణ కోటినాథ లేదా కోటిలింగేశ్వర ఆలయం. 💠 కోటిలింగేశ్వరుని ప్రాంగణంలో, దేవతలు కొలువై ఉన్న అనేక చిన్న పుణ్యక్షేత్రాలు మనకు కనిపిస్తాయి. ఈ దేవతలు…
రూ.99కే హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఫ్లిక్స్ బస్ తెలిపింది. బెంగళూరు నుంచి 33 నగరాలకు బస్ సర్వీసులు ప్రారంభిస్తున్నామని వివరించింది. ఈ సందర్భంగా రూ.99తో టికెట్ బుక్ చేసుకునే ఆఫర్ ను సంస్థ ప్రకటించింది. ఈ…
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు రావడంతో చిరు వ్యాపారులు తీవ్ర నష్టపోయారని సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యాపారులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, నష్టపోయిన వారిని గుర్తిస్తామని చెప్పారు. నష్టపోయిన ప్రతి వ్యక్తికి కూడా…
చెన్నైలోని పోథేరి ప్రాంతంలో 500లకు పైగా విద్యార్థుల నివాసాలలో తాంబరం పోలీసులు సోదాలు చేశారు. ఆగస్టు 31న దాదాపు 1,000 మంది పోలీసులతో విస్తృత సోదాలు నిర్వహించారు. తాంబరం అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్, సి మగేశ్వరి నేతృత్వంలో ఐదు గంటల…