Category: News

AP : ‘చీఫ్ మినిస్టర్ ఫెలోస్’!

ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యాలయానికి అనుబంధంగా యువరక్తంతో కొత్త బృందం ఏర్పాటు చేయనున్నారు. వీరికి ‘చీఫ్ మినిస్టర్ ఫెలోస్’ అని పేరు పెట్టారు. పాలనలో సమస్యలు, పథకాల అమలులో లోటుపాట్లు, వాటికి పరిష్కారాలపై అధ్యయనం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో నేరుగా…

TG : దోస్త్ తరహాలో జోస్త్

ఇంటర్ లో ఆన్లైన్ అడ్మిషన్లకు రంగం సిద్ధమవుతుంది. డిగ్రీ అడ్మిషన్లకు అనుసరిస్తున్న ‘దోస్త్’ తరహాలోనే ఇంటర్ లో జూనియర్ కాలేజీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (జోస్త్) విధానాన్ని తీసుకురానున్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ను బట్టి, విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ల…

భోజనాలపై అసంతృప్తి… పెళ్లికొడుకు షాకింగ్ నిర్ణయం

యూపీలోని చందౌలీ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మెహతాబ్ అనే వరుడికి 7నెలల క్రితం స్థానిక యువతితో పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లిరోజున అతడి కుటుంబీకులు విందు విషయంలో ఆడపెళ్లివారితో గొడవపడ్డారు. ఎంత నచ్చచెప్పినా వినకుండా పెళ్లి ఆపేశారు. ఆ…

HYD : మెట్రో మార్గాలలో ‘డబుల్ డెక్కర్లు’

హై సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ లోని వివిధ ప్రాంతాల్లో పనులకు ప్రభుత్వం రూ.7,032కోట్ల పనులకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సదరు పనులు ప్రారంభించేందుకు GHMC అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఖాజాగూడ జంక్షన్, IIIT…

రాగి జావతో మలబద్ధకం సమస్యకు చెక్!

రాగి జావతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాగి జావలో విటమిన్ సీ, విటమిన్ ఈ, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు, కొవ్వులు, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి. రాగి జావ వల్ల జీర్ణక్రియకు మంచిది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.…

వచ్చే ఏడాదిలో 4 గ్రహణాలు.. భారత్లో ఒక్కటే!

వచ్చే ఏడాదిలో 4 గహణాలు ఏర్పడనున్నాయని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డా. రాజేంద్ర ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. 2 సూర్య గ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అయితే భారత్ లో కేవలం ఒక్కటే కనిపిస్తుందని తెలిపారు. సెప్టెంబరు 7 లేదా…

TG : జనవరి 1న సెలవు ప్రకటించిన ప్రభుత్వం

2025 ఏడాదికి సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాదిలో మొత్తం 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. జనవరి 1న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బదులుగా ఫిబ్రవరి 10న రెండో శనివారాన్ని పనిదినంగా ఉత్తర్వులలో పేర్కొంది.…

వందేళ్లు బతకాలంటే ఏం చేయాలి… – ప్రముఖ కార్డియాక్ వైద్యుల సమాధానం…

వందేళ్ల పాటు బతకాలంటే ఏం చేయాలనే ఓ వ్యక్తి ప్రశ్నకు ప్రముఖ కార్డియాక్ వైద్యులు డాక్టర్ నరేష్ త్రైహాన్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ సారిన్ మంచి సమాధానం ఇచ్చారని పలువురు అంటున్నారు. వైద్యుల మాటల్లోనే ‘9pmకి నిద్రపోవాలి, మాంసాహారాన్ని త్యజించాలి, మద్య,…

యూజర్లకు షాకిచ్చిన జియో!

టెలికాం సంస్థ రిలయన్స్ జియో యూజర్లకు షాకిచ్చింది. రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీ ప్లాన్ గడువు ముగిసే వరకు ఉండేది. తాజాగా కాలవ్యవధిని కుదించింది. రూ.19 ప్లాన్ కాలవ్యవధిని ఒక్క రోజుకు పరిమితంచేసింది. రూ.29 ప్లాన్ కు గడువును 2రోజులుగా…

RBI కొత్త రూల్.. ఆ యాప్స్ తోనూ పేమెంట్స్!

యూపీఐ చెల్లింపుల విధానంలో RBI కీలక మార్పులు చేసింది. పూర్తి కేవైసీ చేసిన పీపీఐ యూజర్ ఇకపై థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చని పేర్కొంది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI)లను అందిస్తున్న సంస్థల వాలెట్లలో ఉన్న సొమ్మును ఇకపై…

పాలకూర కణాలను అంతరిక్షంలోకి పంపనున్నారు…

శ్రీహరికోట నుంచి ఈ నెల 30న PSLV-C60 వాహక నౌక ద్వారా స్పెడెక్స్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో డాకింగ్, అన్ డాకింగ్ ఉపగ్రహాలు ఉన్నాయి. వీటితోపాటు ముంబయిలోని అమిటీ యూనివర్సిటీ స్పెడెక్స్ మిషన్లో పాలకూర కణాలను అంతరిక్షంలోకి పంపి…

దేశంలో మళ్లీ శాంతిభద్రతలు పునరుద్ధరిస్తా… – వారికి మరణ శిక్ష విధిస్తా… – ట్రంప్

జోబైడెన్ ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి శిక్ష తగ్గించిన విషయం తెలిసిందే. ఈ చర్యను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు.. “బైడెన్ దేశంలోని 37 మంది హంతకులకు మరణశిక్షను తగ్గించారు. నేను అధ్యక్ష బాధ్యతలు…

సిమ్ స్వాప్ తో రూ.7కోట్లు కొట్టేసిన మోసగాళ్లు

ముంబయిలోని కందివాలికి చెందిన ఓ వ్యాపారవేత్త సిమ్ ను స్వాప్ చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు నుంచి ఓటీపీ పొంది రూ.7.5కోట్లు బ్యాంకు నుంచి కొల్లగొట్టారు. అయితే అనుమానాస్పద విత్ డ్రాలు గుర్తించిన వ్యాపారి వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్కు…

TG : ఇందిరమ్మ ఇళ్లు… కలెక్టర్లకు కీలక ఆదేశాలు..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ ఆదేశించారు. దరఖాస్తుదారులు పేర్కొన్న స్థలం సరైనదా కాదా అనే విషయాన్ని పరిశీలకులే నిర్ధారించాలని, ఆ తర్వాతే యాప్లో వివరాల్ని నమోదు…

AP : కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి

భవానీ దీక్షాపరులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. 3 రోజుల్లో 2లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 8 లక్షలకు పైగా లడ్డూల విక్రయాలు జరిగాయి. ఈనెల 29న దీక్షల విరమణ ఉండటంతో భారీగా లడ్డూల తయారీతో పాటు అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు.…

TG : కేటీఆర్ పై కేసు.. అసెంబ్లీలో ప్రస్తావించిన హరీశ్ రావు

కేటీఆర్ పై కేసు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీలో ప్రస్తావించారు. “ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. కేటీఆర్ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్ర ఇమేజ్ కోసం ప్రయత్నిస్తే కేసులు పెట్టారు. మీరు పెట్టిన కేసు నిజమే…

జమిలి ఎన్నికల బిల్లుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉందని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు…

AP : అత్తగారి ఊరిలో ఇళ్లకు కన్నం అల్లుడు… వివరాల్లోకి వెళ్ళితే…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా యర్రగొండపాలెంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. అత్తగారి ఇంటికి వెళ్లిన ఓ అల్లుడు గ్రామంలో 12 ఇళ్లకు కన్నం వేశాడు. ఈ అల్లుడు చేసిన నిర్వాకం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఈ వరుస చోరీలపై గ్రామస్తులు…

TG : మాన్యాల పరిరక్షణకు చట్ట సవరణ – దేవాదాయ శాఖ

రాష్ట్రంలో దేవాదాయ భూములు కాపాడతామని మంత్రి కొండా సురేఖ అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల లో ఆదివారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయాలకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. మాన్యాలను కాపాడేందుకు దేవాదాయ శాఖ చట్టాలను…

AP : విశాఖలో కైలాసగిరిపై స్కై సైకిలింగ్, జిన్లైనర్ ను ఏర్పాటు…

పర్యాటక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలనే ఏపీ ప్రభుత్వ ఆలోచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టినట్టారు. సందర్శకుల కోసం కైలాసగిరిపై స్కై సైకిలింగ్, జిన్లైనర్ ను ఏర్పాటు చేశారు. జల విన్యాసాలపై ఆసక్తి ఉన్నవారి కోసం రుషికొండ బీచ్లో చాలాకాలం తర్వాత మళ్లీ…

France : బీభత్సం సృష్టించిన చిడీ తుఫాన్…

ఫ్రాన్స్ లో చిడో తుఫాన్ భీభత్సం సృష్టించింది. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని తుఫాను తాకడంతో మయోట్ ద్వీపంలో 14మంది మరణించగా, 246మంది తీవ్రంగా గాయపడ్డట్టు ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు…

అవసరం ఉంటే AI చట్టాలను తీసుకువస్తాం… – మంత్రి అశ్విని వైష్ణవ్

ఒకవేళ దేశ ప్రజలు కోరుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Al)పై చట్టాలను రూపొందిస్తామని కేంద్ర ITశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కీలకరంగాల్లో AI డెవలప్మెంట్ గురించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను…

తన కోరికలు ఇన్స్టా వేదికగా తెలిపిన సమంత

హీరోయిన్ సమంత 2025లో తనకు ఉన్న కోరికల్లో ఏవేవి నెరవేరాలో ఇన్స్టా వేదికగా తెలిపారు. అందులో ప్రేమించే భాగస్వామితో పాటు పిల్లలు కూడా కావాలని కోరుకున్నారు. అలాగే నటనను ఇంకా మెరుగుపరుచుకొని, ఆదాయ మార్గాన్ని పెంచుకోవాలంటూ మరిన్ని విషయాలను రాసుకొచ్చారు. ప్రస్తుతం…

HYD : రీజినల్ రింగురోడ్డు (RRR) నిర్మాణానికి కసరత్తు వేగవంతం

రీజినల్ రింగురోడ్డు (RRR) నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం భూ సేకరణకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు వరుసగా ఆయా గ్రామాల రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి పరిహారం నిర్ణయం కోసం సంప్రదింపులు చేస్తున్నారు. మార్కెట్ విలువకు…

శీతాకాలంలో ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి మీకు తెలుసా…?

శీతాకాలంలో చాలా మంది నీళ్లు ఎక్కువగా తాగరు. అయితే శీతాకాలంలో దాహం వేయకపోయినా రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పురుషులు రోజుకు 10 నుంచి 14 గ్లాసులు,…

TG : లెక్కల మాస్టార్ గా మారిన జిల్లా కలెక్టర్!

ఇటీవల కాలంలో కలెక్టర్లు స్కూల్ టీచర్లుగా మారిపోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా లెక్కల మాస్టార్ గా మారారు. శుక్రవారం తలమడుగు మండలంలోని బరంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై…

అమెరికాలో కాల్పులు… తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో తుపాకీ తూటాకు మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. చికాగోలో జరిగిన దుండగుల కాల్పుల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లా వాసి సాయితేజ(26) మృతి చెందాడు. మృతుడి స్వస్థలం ఖమ్మం మండలంలోని రామన్నపేట. ఎంఎస్ చదవడానికి 4 నెలల క్రితమే అతడు…

అమెరికా కొలువు కష్టమే

అమెరికా ఉద్యోగం కోసం విదేశీయులు పెట్టుకునే ఆశలను అక్కడి టెక్ కంపెనీలు అడియాశలు చేస్తున్నాయి. H1Bవీసా స్పాన్సర్షిప్లను భారీగా తగ్గిస్తున్నాయి. తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా సంస్థలు H1Bవీసాలను స్పాన్సర్ చేస్తాయి. ఈ వీసాలు ఉంటే ఆరేళ్లపాటు అమెరికాలో స్పాన్సర్…

ఈ రోజు నుండే శబరిమల దర్శనాలు ప్రారంభం… దర్శన సమయాల పొడిగింపు…

మండల-మకరవిళక్కు సీజనులో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరచుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు. తొలిరోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు సమాచారం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ…

TG : ఈ నెల 22న హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి

ఈ నెల 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ కు రానున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ‘లోకమంథన్-2024’ లో వందల మంది గిరిజన కళాకారులు పాల్గొని వారి చేతి వృత్తులను ప్రదర్శిస్తారన్నారు. “మొదటిసారి…

యంగ్ ఇండియా తొలి విడత భవనాలు నిర్మించే నగరాలు…

తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల లో ఒక్కో దాంట్లో 2,560మంది విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోనున్నారు. తొలి విడత పైలట్ ప్రాజెక్టులో భవనాలు నిర్మించే ప్రాంతాలలో కొడంగల్, హుస్నాబాద్, హుజూర్నగర్, ములుగు, ఖమ్మం,…

వేగంగా భక్తులకు శ్రీవారి లడ్డూల పంపిణీ కి టీటీడీ చర్యలు…

శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు మరింత వేగంగా పొందేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆధార్ కార్డ్ ఆధారంగా భక్తులకి రెండేసి లడ్డూలు ఇస్తున్నారు. ఇందుకు ప్రసాదం కౌంటర్ లోని కంప్యూటర్ తో ఆధార్ వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ నిరీక్షణ…

భయంకర బాహుబలి గుండె పోటుతో మృతి

ప్రపంచంలోని అత్యంత భారీ బాడీ బిల్డర్ గా గుర్తింపు పొందిన ఇల్లియా ‘గోలెమ్’ యెఫించిక్ (36) గుండెపోటుతో మరణించారు. ఆయనను ‘ది మ్యుటెంట్’ అని ముద్దుగా పిలుస్తారు. 6 అడుగుల ఎత్తు, 340 పౌండ్ల బరువు గల ఆయన ప్రపంచంలో అత్యంత…

AP : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల…

సత్తు పిండి – ఆరోగ్య ప్రయోజనాలు…

సత్తు పిండి గురించి ఈ తరానికి తెలియదుగానీ.. మన అమ్మమ్మలు, నానమ్మలకు దీన్ని తయారు చేయడంలో స్పెషలిస్టులు. నోటికి రుచిగా ఉండటమేకాదు. ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. సత్తు పిండిని శనగలతోపాటు ఇతర పప్పులు, బెల్లంతో తయారు చేస్తారు.…

థానే జిల్లాలో దారుణం… మత్తు మందు ఇచ్చి అత్యాచారం… వివరాల్లోకి వెళ్ళితే…

మహారాష్ట్ర థానే జిల్లాలో దారుణం జరిగింది. బర్త్ డే పార్టీలో 22 ఏళ్ల యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళ కూడా ఉందని శుక్రవారం పోలీసులు తెలిపారు.…

అమ్మాయితో పూజ పేరుతో పండితుడి అసభ్య ప్రవర్తన…

పూజ పేరుతో అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ కామ పండితుడు. హైదరాబాద్ బహదూర్ పురా పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ కు చెందిన రామకిషోర్ జోషి(58) ఓ ఆలయంలో పురోహితుడిగా పనిచేస్తున్నాడు. దోష…

కంగన ‘ఎమర్జెన్సీ’కి ఎదురుదెబ్బ

నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’కి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్స్ సర్టిఫికేషన్ ను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టంచేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తాము వ్యవహరించలేమని…

భారత్ – బ్రూనై మధ్య నేరుగా విమాన సర్వీసులు: మోదీ

బ్రూనై పర్యటన సందర్భంగా ఆ దేశ సుల్తాన్ హజీ హసనల్ బోల్కియాతో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, ప్రాంతీయ సహకారం వంటి ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక…

AP : పెన్షర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్

పెన్షన్ తీసుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్ లో ఆప్షన్ ఓపెన్ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తుతోపాటు పెన్షన్ ఐడీ,…

బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఐఐటీ-భువనేశ్వర్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ భవనంలోని ఐదవ అంతస్తు నుంచి కిందకు పడిపోయిందని పోలీసులు తెలిపారు. మృతురాలిని ఢిల్లీకి చెందిన కృతికా రాజ్ గా గుర్తించామన్నారు. విద్యార్థిని…

AP : లోకేష్ కు కీలక ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు

NTR జిల్లా కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరుకి మూడు చోట్ల గండ్లు పడ్డాయి. వరద ఉధృతి తగ్గడంతో ఇరిగేషన్ అధికారులు గండ్లను పూడుస్తున్నారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ను CMచంద్రబాబు ఆదేశించారు. బుడమేరు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు…

రోడ్లు ఊడ్చే పనికి గ్రాడ్యుయేట్ల పోటీ

నిరుద్యోగ తీవ్రతను తెలిపే ఘటన హర్యానాలో జరిగింది. రూ.15 వేల జీతంతో పలు స్వీపర్ పోస్టులకు నోటిఫికేషన్ రాగా 6000 మంది PG, 40,000 మంది డిగ్రీ అభ్యర్థులు, 12 వరకు చదివిన 1.2 లక్షల మంది అప్లై చేశారు. స్వీపర్…

శ్రీ కోటిలింగేశ్వర ఆలయం – కుందాపుర _ ఉడిపి, కర్నాటక

💠 కోటేశ్వర అనేది ఉడిపి జిల్లాలో ఉన్న కుందాపుర సమీపంలోని ఒక గ్రామం. కోటేశ్వరాలో ప్రధాన ఆకర్షణ కోటినాథ లేదా కోటిలింగేశ్వర ఆలయం. 💠 కోటిలింగేశ్వరుని ప్రాంగణంలో, దేవతలు కొలువై ఉన్న అనేక చిన్న పుణ్యక్షేత్రాలు మనకు కనిపిస్తాయి. ఈ దేవతలు…

రూ.99కే హైదరాబాద్ – బెంగళూరు ప్రయాణం

రూ.99కే హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఫ్లిక్స్ బస్ తెలిపింది. బెంగళూరు నుంచి 33 నగరాలకు బస్ సర్వీసులు ప్రారంభిస్తున్నామని వివరించింది. ఈ సందర్భంగా రూ.99తో టికెట్ బుక్ చేసుకునే ఆఫర్ ను సంస్థ ప్రకటించింది. ఈ…

AP : చిరు వ్యాపారులకు సీఎం చంద్రబాబు భరోసా

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు రావడంతో చిరు వ్యాపారులు తీవ్ర నష్టపోయారని సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యాపారులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, నష్టపోయిన వారిని గుర్తిస్తామని చెప్పారు. నష్టపోయిన ప్రతి వ్యక్తికి కూడా…

500లకు పైగా విద్యార్థుల ఇళ్లలో సోదాలు… గంజాయి, నిషేధిత వస్తువుల స్వాధీనం… ఎక్కడంటే…

చెన్నైలోని పోథేరి ప్రాంతంలో 500లకు పైగా విద్యార్థుల నివాసాలలో తాంబరం పోలీసులు సోదాలు చేశారు. ఆగస్టు 31న దాదాపు 1,000 మంది పోలీసులతో విస్తృత సోదాలు నిర్వహించారు. తాంబరం అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్, సి మగేశ్వరి నేతృత్వంలో ఐదు గంటల…

హైదరాబాద్ లో భారీ సైబర్ క్రైమ్ కుంభకోణం… ఏంటంటే… వివరాల్లోకి వెళ్ళితే…

హైదరాబాద్ కేంద్రంగా భారీగా సైబర్ క్రైమ్ కుంభకోణం పాల్పడిన ట్లు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేర గాళ్లకు సహకరించిన ఇద్దరు బ్యాంకు నుంచి రూ. 175 కోట్లు లావాదేవీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఎన్‌సిఆర్…

TG : పంచాయతీ ఎన్నికలు అప్పుడే: సీఎం క్లారిటీ

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమించి రిజర్వేషన్లు ఖరారు చేస్తామని తెలిపారు. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆరు రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం…

షేక్ హసీనాపై మరో 4 మర్డర్ కేసులు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుత ఆ దేశ ప్రభుత్వం మరో 4 మర్డర్ కేసులు నమోదు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇప్పటికే ఆమెపై 55 కేసులను ఆ దేశ సర్కార్ పెట్టగా.. అందులో 44 మర్డర్ కేసులు…

నారింజ పండు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు

రోజూ ఒక నారింజ పండు తింటుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు అంటున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. నారింజలో కేలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. రోజూ తింటే బరువు తగ్గవచ్చు. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది…

అనిల్ అంబానీ కార్యకలాపాలపై సెబీ నిషేధం

స్టాక్ మార్కెట్‌లో అనిల్ అంబానీ కార్యకలాపాలపై సెబీ నిషేధం విధించింది. నిధులు మళ్లింపు వ్యవహారంలో అనిల్‌పై సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లపాటు అనిల్ అంబానీ కార్యకలాపాలపై నిషేధం విధించింది. అనిల్ అంబానీకి చెందిన 24 సంస్థలపైనా సెబీ నిషేధం విధించడంతో…

యువత తగ్గి… వృద్ధులు పెరిగి…!

దేశ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గి 60 ఏళ్లు పైబడినవారి జనాభా పెరగనుంది. దేశ జనాభా 140 కోట్లు కాగా 2036 నాటికి 152.20 కోట్లకు చేరనుంది. ఈ మేరకు దేశ జనాభా పెరుగుదలపై…

జమ్మూకశ్మీర్ BJP ఎన్నికల ఇన్ఛార్జులుగా ఎవరంటే

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జులుగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్లను BJP అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.…

AP : రాష్ట్ర బడ్జెట్ పై కసరత్తు ప్రారంభం

రాష్ట్రంలో 2024-25ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ తయారీకి కసరత్తు ప్రారంభమైంది. నవంబరు నెలాఖరులోపు పూర్తిస్థాయి బడ్జెట్ కు ఆమోదం తీసుకోవాల్సి ఉంది. అయితే అంతకన్నా ముందే రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. తొలుత అన్ని ప్రభుత్వశాఖల నుంచి…

రైలింజన్ లలో ఏఐ సీసీటీవీ కెమెరాలు

దేశంలో పెరుగుతోన్న రైలు ప్రమాదాలను నియంత్రించేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని లోకోమోటివ్లు(రైలు ఇంజిన్లు), ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కృత్రిమ మేథ(ఏఐ) పరిజ్ఞానంతో కూడిన సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు రైల్వే బోర్డు ఛైర్పర్సన్, సీఈవో జయవర్మ సిన్హా వెల్లడించారు.…

నా తప్పు తెలిసింది: అమితాబ్

నటుడు అమితాబ్ బచ్చన్ తను డిగ్రీలో ఎంత ఉత్తీర్ణత సాధించారో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. “1962లో కిడోరి మాల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశా. సైన్స్ లో బాగా స్కోర్ చేయొచ్చని డిగ్రీలో బీఎస్సీకి దరఖాస్తు చేశా. మొదటిసారి ఫెయిల్…

త్రిపురలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

భారీ వర్షాల కారణంగా త్రిపురలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అక్కడి నాలుగు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అందులో మొత్తం ఏడుగురు మృతి చెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. సౌత్ త్రిపుర జిల్లాలో ఐదుగురు, గోమతి, కోవై…

మంకీ పాక్స్ పై ఢిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్ ఢిల్లీ ఎయిమ్స్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. జ్వరం, దద్దుర్లతో వచ్చినవారిని ఇతర పేషంట్లతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచాలంది. కండరాలు, నడుం నొప్పి, ఉబ్బిన నరాలు, వణుకుడు, అలసట, వెడల్పాటి దద్దుర్లను గుర్తించాలని పేర్కొంది.…

యూఏఈలో ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్!

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ యూఏఈలో నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ లో ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. కానీ ఇటీవల బంగ్లాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ వేదికను మార్చింది. అక్టోబర్ 3…

చంద్రయాన్ 4, 5 డిజైన్లు పూర్తి: ఇస్రో

చంద్రయాన్ 4, 5 డిజైన్లు పూర్తి చేసినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రభుత్వ ఆమోదం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. 2028లో చంద్రయాన్-4 ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. చంద్రుడి నుంచి మట్టి, రాళ్లు భూమికి తీసుకురావడమే లక్ష్యంగా పని…

కోల్ కత్తా హత్యాచార కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

కోల్ కత్తా వైద్యురాలి హత్యాచార కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారంలోగా ఈ కేసుపై దర్యాప్తు అఫిడవిట్ ను దాఖలు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు…

‘క్యూట్’ ఛార్జీపై వివరణ ఇచ్చిన ఇండిగో

ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగోలో ‘క్యూట్’ ఫీజు కింద రూ.50 వసూలుచేయడం నెట్టింట విమర్శలకు దారితీసింది. కాగా.. దీనిపై ఇండిగో స్పందించింది. ఈ ఛార్జీలు ఎందుకో వివరణ ఇచ్చింది. “క్యూట్ అంటే కామన్ యూజర్ టర్మినల్ ఎక్విప్మెంట్ ఛార్జ్. సాధారణంగా ఎయిర్పోర్టుల్లో…

‘క్యూట్’ ఛార్జీలా?.. ఇండిగోకు ఓ నెటిజన్ ప్రశ్న

ఇండిగో టికెట్ ధరకు సంబంధించి ఓ ప్రయాణికుడు చేసిన పోస్ట్ నెట్టింట చర్చకు దారితీసింది. అందులో టికెట్ ఛార్జీలతో పాటు క్యూట్ ఫీజు, యూజర్ డెవలప్మెంట్ ఫీజు అంటూ ఇతరత్రా ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ శ్రేయాన్ష్సింగ్ అనే వ్యక్తి నెట్టింట పోస్ట్…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. లిక్కర్ స్కాం కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి…

మహారాష్ట్రలో సిమెంట్ వెల్లుల్లి

మహారాష్ట్రలోని అకోలాలో సిమెంట్తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి దర్శనమిచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వెల్లిగడ్డపై పొర మాత్రమే అలాగే ఉంచి లోపలంతా సిమెంట్ ను నింపి మార్కెట్లోకి వదులుతున్నారు. సిమెంట్తో చేసిన నకిలీ…

AP : గ్రామసభల నిర్వహణపై నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష

రాష్ట్రంలో గ్రామ సభల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. ఈనెల 23న గ్రామ సభలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులతో మాట్లాడనున్నారు. వికసిత భారత్, ఆంధ్రప్రదేశ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామసభల…

AP : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం 10 నుంచి ఈనెల 21వ తేదీ ఉదయం 10 వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చని…

AP : నేడు 15 సంస్థలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీలో పర్యటించన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతోపాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం శ్రీసిటీ బిజినెస్…

AP : ప్రతి గిరిజన మండలానికి అన్న క్యాంటీన్: సీఎం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్లను పున: ప్రారంభించిన విషయం తెలిసిందే. గిరిజనులకు పౌష్ఠికాహారం అందుబాటులో ఉండేలా.. ప్రతి గిరిజన మండల కేంద్రంలో ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. దీంతో గిరిజనులకు తక్కువ…

TG : మహిళలకు క్షమాపణ చెప్పిన కేటీఆర్

ఉచిత బస్సు ప్రయాణంపై సెటైర్ వేయబోయి మహిళలపై అసభ్యకర కామెంట్ చేసిన కేటీఆర్ తన తప్పు తెలుసుకున్నారు. “నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా కామెంట్ చేశాను. వాటి వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్థాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.…

AP : రూ.2,047 కోట్లతో అమరావతికి రైలు మార్గం

రాష్ట్ర రాజధాని అమరావతి రైలు మార్గం అనుసంధానం కోసం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైన్ కు సంబంధించిన DPR (సవివర ప్రాజెక్టు నివేదిక)కు రైల్వేబోర్డు అమోదం తెలిపిన తర్వాత నీతి ఆయోగ్ ఆమోదముద్ర వేసిందని మండల రైల్వే అధికారి(DRM) రామకృష్ణ…

హడలెత్తించిన చెడ్డీ గ్యాంగ్

తిరుపతి జిల్లా, తిరుచానూరులో చెడ్డి గ్యాంగ్ అలజడి రేపింది. కొత్తపాళెం లే అవుట్లోని ఓ ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. ప్రహరీ గోడ దూకి లోపలికి వచ్చి బీరువాలో దాచిన నగలు, నగదుతో పరారయ్యారు. బినియన్లు, చెడ్డీ ధరించి మారణాయుదాలతో ముగ్గురు…

TG: అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి

అనుమానాస్పద స్థితిలో చిరుతపులి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని జాదరావుపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. తాటిగట్టు సమీపంలోని రాయంచెరువు వద్ద గురువారం రాత్రి చిరుతపులి మృతి చెందినట్లుగా గ్రామస్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సెక్షన్…

TG : ఆన్లైన్ లో గంజాయి చాక్లెట్ల విక్రయం.. అరెస్ట్

ఆన్లైన్ లో జరుగుతున్న గంజాయి చాక్లెట్ల బిజినెస్ ను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్బీ) డైరెక్టర్ సందీప్ శాండిల్యా బృందం గుర్తించింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో ఉన్న 8 కంపెనీలు ఇండియా మార్ట్ ద్వారా ఆర్డర్ చేస్తే గంజాయి చాక్లెట్లను…

కలరా వ్యాక్సిన్ ల కొరత ఎక్కువగా ఉంది: WHO

ప్రపంచంలోని చాలా దేశాలకు కలరా వ్యాధి వ్యాపించింది. ఆఫ్రికా దేశాల్లో అధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలరా వ్యాక్సిన్ ల కొరత ఎక్కువగా ఉందని.. వాటి ఉత్పత్తి పెంచాలని WHO చీఫ్ టెడ్రస్ అథనోమ్ తయారీదారులకు పిలుపునిచ్చారు. జులై 28…

రాఖీ పౌర్ణమి రోజు ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం చోటు చేసుకోనుంది…

ఆగస్టు 19వ తేదీ సోమవారం నాడు పౌర్ణమి కానుంది. శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. అదే రోజు ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం చోటు చేసుకోనుంది. అదే సూపర్ బ్లూ మూన్.. ఇది సామాన్య…

గుడ్ న్యూస్… ప్రతీ రైతు కూలీకి ఆర్థిక సాయం… – సీఎం రేవంత్ రెడ్డి

భూమిలేని రైతు కూలీలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతీ రైతు కూలీకి ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. ఈ సంవత్సరం నుంచే దీన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. భూమిలేని పేదలు కొన్నిసార్లు కూలీ దొరక్క…

ఢిల్లీ : కేజీవాలకు మధ్యంతర బెయిల్ కు సుప్రీంకోర్టు నిరాకరణ

ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజీవాలకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఢిల్లీ మద్యం పాలసీపై సీబీఐ నమోదు చేసిన కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై…

HYD : రైల్వే స్టేషన్లలో ఇకపై QR కోడ్ తో టికెట్లు కొనుగోలు చేయవచ్చు…

రైల్వే స్టేషన్లలో టికెట్ల కొనుగోలు విషయంలో… నగదు, చిల్లర సమస్యలకు చెల్లుచీటీ పడనుంది. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే కీలక ముందడుగు వేసింది. జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లలో ఇకపై QR కోడ్ తో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. జనరల్ బుకింగ్,…

ఆ దేశాధినేతలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

రష్యా, చైనా, ఉత్తర కొరియా అధ్యక్షులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్తో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పుతిన్, జిన్పింగ్, కిమ్ జోంగ్ ముగ్గురూ అత్యుత్తమ దశలో ఉన్నారు. వారిని అడ్డుకునేందుకు అమెరికాకు బలమైన…

బెంగళూరులో బస్సు బీభత్సం

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ప్రమాదం తప్పింది. హెబ్బాల్ ఫ్లై ఓవర్ పై బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఓ బస్సు.. పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో…

AP : టీచర్ల సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు

టీచర్ల సర్దుబాటు ప్రక్రియకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం మిగులుగా ఉన్నవారిని తొలుత మండల స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేస్తారు. ఈ నెల 14వ తేదీకి ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగంలో…

బంగ్లాదేశీయుల అక్రమ ప్రవేశాన్ని అడ్డుకున్న పోలీసులు

బంగ్లాదేశ్ లో చెలరేగిన హింస, అనంతర పరిస్థితుల దృష్ట్యా వందల మంది భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తున్నారు. తాజాగా దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను కరీంగంజ్ సెక్టార్ లో అడ్డుకున్నట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్లో…

ఈ నెల 30 నుంచి OTTలోకి ‘రాయన్’?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ మూవీ రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ దక్కించుకున్నాయి. ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్…

మోదీజీ.. మా దేశానికి రండి: నేపాల్ పీఎం

తమ దేశంలో పర్యటించాలని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత ప్రధాని మోదీని కోరారు. తన ఆహ్వానాన్ని భారత పీఎంకు తెలపాలని నేపాల్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీకి సూచించారు. ప్రచండ హయాంలోని గత సర్కారు…

TG : కబ్జా చేస్తే కాల్ చేయండి : కమిషనర్

హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గాజులరామారంలోని చింతల చెరువు బఫర్ జోన్తో సహా 44.3 ఎకరాలు, పుల్యాంక్ లెవెల్ పరిధిలో అక్రమంగా 52 నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.…

మరోసారి ఉత్తమ విద్యాసంస్థగా ‘ఐఐటీ మద్రాస్’

దేశంలోనే ఉత్తమ విద్యాసంస్థగా మరోసారి ‘ఐఐటీ మద్రాస్’ నిలిచింది. ఈ జాబితాలో టాప్లో నిలవడం ఈ సంస్థకు ఇది వరుసగా ఆరో సారి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(NIRF) కింద కేంద్ర విద్యాశాఖ జాబితా రూపొందించింది. ఓవరాల్ టాప్ 10…

TG : భద్రాద్రి మీదుగా కొత్త రైలు మార్గం

కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఒడిశాలోని మల్కనగిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు రూ.4,109 కోట్లతో 200.60కిలోమీటర్ల…

జాతి వ్యతిరేక హింసను సహించం: UNO

జాతి వ్యతిరేక దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఐక్యరాజ్య సమితి(UNO) స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ లో హిందువులతోపాటు మైనారిటీలపై దాడులు ఆందోళనకరమని తెలిపింది. మరోవైపు బంగ్లాలో మైనారిటీలపై దాడులకు అడ్డుకట్ట వేసేలా ఆ దేశంతో కలిసి పని చేసేందుకు భారత ప్రభుత్వం…

పచ్చి మిర్చితో మానసిక ఆరోగ్యం

గ్రీన్ చిల్లీతో కూడా బోలెడు లాభాలు ఉంటాయని చెప్తున్నారు నిపుణులు. పచ్చి మిరపకాయల మంటకు కారణమయ్యే క్యాప్సైసిన్ సమ్మేళనం జీవక్రియ రేటును పెంచుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయం చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు సహాయం చేస్తుంది. స్పైసీ ఫుడ్…

HYD : బేగంపేట రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు 22.57 కోట్లు కేటాయింపు…

కేంద్రం ప్రభుత్వం రూ.22,57కోట్లు కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచడం, సదుపాయాలను కల్పించడంలో భాగంగా చేపట్టిన ఈ పనులు ఇప్పటికే 50శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. నిర్మాణంలో ఉన్న బేగంపేట రైల్వేస్టేషన్ చిత్రాలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు.…

జువాలజిస్టు 249ఏళ్ల జైలు శిక్ష!

ఆస్ట్రేలియాలో 60కిపైగా కుక్కలను రేప్ చేసి, చంపినందుకు జువాలజిస్ట్ ఆడమ్ బ్రిటను కోర్టు ఏకంగా 249ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడు కుక్కలను కొట్టి చంపి, తన క్రూరత్వాన్ని వీడియోలో తీసేవాడట. కుక్కలను హింసించేందుకు అతడు షిప్పింగ్ కంటైనర్ను టార్చర్ రూమ్లో…

ఐరాసలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

సెప్టెంబరు 24 నుంచి 30 వరకు ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ అంతర్జాతీయ వేదికపై సెప్టెంబరు 26న మోదీ ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐరాస విడుదల చేసిన…

బ్యాంకింగ్ చట్టాల్లో త్వరలో మార్పులు

అనెక్లెయిమ్డ్ డిపాజిట్ల సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో డిపాజిట్ ఖాతాకు ఇకపై నలుగురు నామినీల సంఖ్యను పెంచడంతో పాటు బ్యాంకింగ్ చట్టాల్లో అనేక మార్పులను ఆమోదించింది. దీనికి సంబంధించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో త్వరలో…

అసోంలో రూ.27,000 కోట్లతో టాటాల చిప్ ప్లాంటు

అసోంలో రూ.27,000 కోట్ల పెట్టుబడితో చిప్ అసెంబ్లింగ్ ప్లాంటును టాటా ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేస్తోంది. 2025 కల్లా ఈ ప్లాంటు కార్యకలాపాలు మొదలవుతాయని.. దీని ద్వారా 27,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. ఇతర సెమీకండక్టర్…

TG : ఈ నెలాఖరులో డీఎస్సీ ఫలితాలు

DSC పరీక్షలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫైనల్ కీని ఖరారు చేస్తారు. ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేస్తారు. ఒక్కో…

అంతరిక్షంలో అద్భుత నిధి: నాసా

నాసా ఇప్పుడు అంతరిక్షంలో ఒక అద్భుత నిధిని కనుగొంది. 1852లో అన్నీబలే డి గాస్పరిస్ కనుగొన్న గ్రహశకలం16 సైకిపై 140 మైళ్ల వ్యాస పరిధిలో బంగారం, నిఖిల్, ప్లాటినం లోహాలు ఉన్నట్టు కనుగొన్నారు. అంగారక, గురు గ్రహాల మధ్య ఉన్న ఈ…

భారత పౌరసత్వానికి 2.16 లక్షల మంది గుడ్ బై…!

నైపుణ్యం కలిగిన 2.16 లక్షల మంది ప్రముఖులు 2023లో భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేశ్ తెలిపారు. రాజ్యసభలో కేంద్రమంత్రి కీర్తివర్ధన్సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారన్నారు. విద్యావంతులు, వ్యాపారవేత్తలు భారత పౌరసత్వాన్ని వదులుకుని అమెరికా, బ్రిటన్, సింగపూర్ తదితర…