Month: November 2024

శీతాకాలంలో ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి మీకు తెలుసా…?

శీతాకాలంలో చాలా మంది నీళ్లు ఎక్కువగా తాగరు. అయితే శీతాకాలంలో దాహం వేయకపోయినా రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పురుషులు రోజుకు 10 నుంచి 14 గ్లాసులు,…

TG : లెక్కల మాస్టార్ గా మారిన జిల్లా కలెక్టర్!

ఇటీవల కాలంలో కలెక్టర్లు స్కూల్ టీచర్లుగా మారిపోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా లెక్కల మాస్టార్ గా మారారు. శుక్రవారం తలమడుగు మండలంలోని బరంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై…

అమెరికాలో కాల్పులు… తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో తుపాకీ తూటాకు మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. చికాగోలో జరిగిన దుండగుల కాల్పుల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లా వాసి సాయితేజ(26) మృతి చెందాడు. మృతుడి స్వస్థలం ఖమ్మం మండలంలోని రామన్నపేట. ఎంఎస్ చదవడానికి 4 నెలల క్రితమే అతడు…

అమెరికా కొలువు కష్టమే

అమెరికా ఉద్యోగం కోసం విదేశీయులు పెట్టుకునే ఆశలను అక్కడి టెక్ కంపెనీలు అడియాశలు చేస్తున్నాయి. H1Bవీసా స్పాన్సర్షిప్లను భారీగా తగ్గిస్తున్నాయి. తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా సంస్థలు H1Bవీసాలను స్పాన్సర్ చేస్తాయి. ఈ వీసాలు ఉంటే ఆరేళ్లపాటు అమెరికాలో స్పాన్సర్…

ఈ రోజు నుండే శబరిమల దర్శనాలు ప్రారంభం… దర్శన సమయాల పొడిగింపు…

మండల-మకరవిళక్కు సీజనులో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరచుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు. తొలిరోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు సమాచారం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ…

TG : ఈ నెల 22న హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి

ఈ నెల 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ కు రానున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ‘లోకమంథన్-2024’ లో వందల మంది గిరిజన కళాకారులు పాల్గొని వారి చేతి వృత్తులను ప్రదర్శిస్తారన్నారు. “మొదటిసారి…