Month: October 2024

యంగ్ ఇండియా తొలి విడత భవనాలు నిర్మించే నగరాలు…

తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల లో ఒక్కో దాంట్లో 2,560మంది విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోనున్నారు. తొలి విడత పైలట్ ప్రాజెక్టులో భవనాలు నిర్మించే ప్రాంతాలలో కొడంగల్, హుస్నాబాద్, హుజూర్నగర్, ములుగు, ఖమ్మం,…

వేగంగా భక్తులకు శ్రీవారి లడ్డూల పంపిణీ కి టీటీడీ చర్యలు…

శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు మరింత వేగంగా పొందేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఆధార్ కార్డ్ ఆధారంగా భక్తులకి రెండేసి లడ్డూలు ఇస్తున్నారు. ఇందుకు ప్రసాదం కౌంటర్ లోని కంప్యూటర్ తో ఆధార్ వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ నిరీక్షణ…