Month: December 2024

AP : ‘చీఫ్ మినిస్టర్ ఫెలోస్’!

ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యాలయానికి అనుబంధంగా యువరక్తంతో కొత్త బృందం ఏర్పాటు చేయనున్నారు. వీరికి ‘చీఫ్ మినిస్టర్ ఫెలోస్’ అని పేరు పెట్టారు. పాలనలో సమస్యలు, పథకాల అమలులో లోటుపాట్లు, వాటికి పరిష్కారాలపై అధ్యయనం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో నేరుగా…

TG : దోస్త్ తరహాలో జోస్త్

ఇంటర్ లో ఆన్లైన్ అడ్మిషన్లకు రంగం సిద్ధమవుతుంది. డిగ్రీ అడ్మిషన్లకు అనుసరిస్తున్న ‘దోస్త్’ తరహాలోనే ఇంటర్ లో జూనియర్ కాలేజీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (జోస్త్) విధానాన్ని తీసుకురానున్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ను బట్టి, విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ల…

భోజనాలపై అసంతృప్తి… పెళ్లికొడుకు షాకింగ్ నిర్ణయం

యూపీలోని చందౌలీ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మెహతాబ్ అనే వరుడికి 7నెలల క్రితం స్థానిక యువతితో పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లిరోజున అతడి కుటుంబీకులు విందు విషయంలో ఆడపెళ్లివారితో గొడవపడ్డారు. ఎంత నచ్చచెప్పినా వినకుండా పెళ్లి ఆపేశారు. ఆ…

HYD : మెట్రో మార్గాలలో ‘డబుల్ డెక్కర్లు’

హై సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ లోని వివిధ ప్రాంతాల్లో పనులకు ప్రభుత్వం రూ.7,032కోట్ల పనులకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సదరు పనులు ప్రారంభించేందుకు GHMC అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఖాజాగూడ జంక్షన్, IIIT…

రాగి జావతో మలబద్ధకం సమస్యకు చెక్!

రాగి జావతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాగి జావలో విటమిన్ సీ, విటమిన్ ఈ, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు, కొవ్వులు, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి. రాగి జావ వల్ల జీర్ణక్రియకు మంచిది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.…

వచ్చే ఏడాదిలో 4 గ్రహణాలు.. భారత్లో ఒక్కటే!

వచ్చే ఏడాదిలో 4 గహణాలు ఏర్పడనున్నాయని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డా. రాజేంద్ర ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. 2 సూర్య గ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అయితే భారత్ లో కేవలం ఒక్కటే కనిపిస్తుందని తెలిపారు. సెప్టెంబరు 7 లేదా…

TG : జనవరి 1న సెలవు ప్రకటించిన ప్రభుత్వం

2025 ఏడాదికి సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాదిలో మొత్తం 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. జనవరి 1న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బదులుగా ఫిబ్రవరి 10న రెండో శనివారాన్ని పనిదినంగా ఉత్తర్వులలో పేర్కొంది.…

వందేళ్లు బతకాలంటే ఏం చేయాలి… – ప్రముఖ కార్డియాక్ వైద్యుల సమాధానం…

వందేళ్ల పాటు బతకాలంటే ఏం చేయాలనే ఓ వ్యక్తి ప్రశ్నకు ప్రముఖ కార్డియాక్ వైద్యులు డాక్టర్ నరేష్ త్రైహాన్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ సారిన్ మంచి సమాధానం ఇచ్చారని పలువురు అంటున్నారు. వైద్యుల మాటల్లోనే ‘9pmకి నిద్రపోవాలి, మాంసాహారాన్ని త్యజించాలి, మద్య,…

యూజర్లకు షాకిచ్చిన జియో!

టెలికాం సంస్థ రిలయన్స్ జియో యూజర్లకు షాకిచ్చింది. రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీ ప్లాన్ గడువు ముగిసే వరకు ఉండేది. తాజాగా కాలవ్యవధిని కుదించింది. రూ.19 ప్లాన్ కాలవ్యవధిని ఒక్క రోజుకు పరిమితంచేసింది. రూ.29 ప్లాన్ కు గడువును 2రోజులుగా…

RBI కొత్త రూల్.. ఆ యాప్స్ తోనూ పేమెంట్స్!

యూపీఐ చెల్లింపుల విధానంలో RBI కీలక మార్పులు చేసింది. పూర్తి కేవైసీ చేసిన పీపీఐ యూజర్ ఇకపై థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చని పేర్కొంది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI)లను అందిస్తున్న సంస్థల వాలెట్లలో ఉన్న సొమ్మును ఇకపై…

పాలకూర కణాలను అంతరిక్షంలోకి పంపనున్నారు…

శ్రీహరికోట నుంచి ఈ నెల 30న PSLV-C60 వాహక నౌక ద్వారా స్పెడెక్స్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో డాకింగ్, అన్ డాకింగ్ ఉపగ్రహాలు ఉన్నాయి. వీటితోపాటు ముంబయిలోని అమిటీ యూనివర్సిటీ స్పెడెక్స్ మిషన్లో పాలకూర కణాలను అంతరిక్షంలోకి పంపి…

దేశంలో మళ్లీ శాంతిభద్రతలు పునరుద్ధరిస్తా… – వారికి మరణ శిక్ష విధిస్తా… – ట్రంప్

జోబైడెన్ ఫెడరల్ మరణశిక్షను ఎదుర్కొంటున్న 40 మంది ఖైదీల్లో 37 మందికి శిక్ష తగ్గించిన విషయం తెలిసిందే. ఈ చర్యను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు.. “బైడెన్ దేశంలోని 37 మంది హంతకులకు మరణశిక్షను తగ్గించారు. నేను అధ్యక్ష బాధ్యతలు…

సిమ్ స్వాప్ తో రూ.7కోట్లు కొట్టేసిన మోసగాళ్లు

ముంబయిలోని కందివాలికి చెందిన ఓ వ్యాపారవేత్త సిమ్ ను స్వాప్ చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు నుంచి ఓటీపీ పొంది రూ.7.5కోట్లు బ్యాంకు నుంచి కొల్లగొట్టారు. అయితే అనుమానాస్పద విత్ డ్రాలు గుర్తించిన వ్యాపారి వెంటనే 1930 సైబర్ హెల్ప్ లైన్కు…

TG : ఇందిరమ్మ ఇళ్లు… కలెక్టర్లకు కీలక ఆదేశాలు..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ ఆదేశించారు. దరఖాస్తుదారులు పేర్కొన్న స్థలం సరైనదా కాదా అనే విషయాన్ని పరిశీలకులే నిర్ధారించాలని, ఆ తర్వాతే యాప్లో వివరాల్ని నమోదు…

AP : కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి

భవానీ దీక్షాపరులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. 3 రోజుల్లో 2లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 8 లక్షలకు పైగా లడ్డూల విక్రయాలు జరిగాయి. ఈనెల 29న దీక్షల విరమణ ఉండటంతో భారీగా లడ్డూల తయారీతో పాటు అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు.…

TG : కేటీఆర్ పై కేసు.. అసెంబ్లీలో ప్రస్తావించిన హరీశ్ రావు

కేటీఆర్ పై కేసు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీలో ప్రస్తావించారు. “ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. కేటీఆర్ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్ర ఇమేజ్ కోసం ప్రయత్నిస్తే కేసులు పెట్టారు. మీరు పెట్టిన కేసు నిజమే…

జమిలి ఎన్నికల బిల్లుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉందని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు…

AP : అత్తగారి ఊరిలో ఇళ్లకు కన్నం అల్లుడు… వివరాల్లోకి వెళ్ళితే…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా యర్రగొండపాలెంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. అత్తగారి ఇంటికి వెళ్లిన ఓ అల్లుడు గ్రామంలో 12 ఇళ్లకు కన్నం వేశాడు. ఈ అల్లుడు చేసిన నిర్వాకం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఈ వరుస చోరీలపై గ్రామస్తులు…

TG : మాన్యాల పరిరక్షణకు చట్ట సవరణ – దేవాదాయ శాఖ

రాష్ట్రంలో దేవాదాయ భూములు కాపాడతామని మంత్రి కొండా సురేఖ అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల లో ఆదివారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయాలకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. మాన్యాలను కాపాడేందుకు దేవాదాయ శాఖ చట్టాలను…

AP : విశాఖలో కైలాసగిరిపై స్కై సైకిలింగ్, జిన్లైనర్ ను ఏర్పాటు…

పర్యాటక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలనే ఏపీ ప్రభుత్వ ఆలోచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టినట్టారు. సందర్శకుల కోసం కైలాసగిరిపై స్కై సైకిలింగ్, జిన్లైనర్ ను ఏర్పాటు చేశారు. జల విన్యాసాలపై ఆసక్తి ఉన్నవారి కోసం రుషికొండ బీచ్లో చాలాకాలం తర్వాత మళ్లీ…

France : బీభత్సం సృష్టించిన చిడీ తుఫాన్…

ఫ్రాన్స్ లో చిడో తుఫాన్ భీభత్సం సృష్టించింది. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని తుఫాను తాకడంతో మయోట్ ద్వీపంలో 14మంది మరణించగా, 246మంది తీవ్రంగా గాయపడ్డట్టు ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు…

అవసరం ఉంటే AI చట్టాలను తీసుకువస్తాం… – మంత్రి అశ్విని వైష్ణవ్

ఒకవేళ దేశ ప్రజలు కోరుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Al)పై చట్టాలను రూపొందిస్తామని కేంద్ర ITశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కీలకరంగాల్లో AI డెవలప్మెంట్ గురించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను…

తన కోరికలు ఇన్స్టా వేదికగా తెలిపిన సమంత

హీరోయిన్ సమంత 2025లో తనకు ఉన్న కోరికల్లో ఏవేవి నెరవేరాలో ఇన్స్టా వేదికగా తెలిపారు. అందులో ప్రేమించే భాగస్వామితో పాటు పిల్లలు కూడా కావాలని కోరుకున్నారు. అలాగే నటనను ఇంకా మెరుగుపరుచుకొని, ఆదాయ మార్గాన్ని పెంచుకోవాలంటూ మరిన్ని విషయాలను రాసుకొచ్చారు. ప్రస్తుతం…

HYD : రీజినల్ రింగురోడ్డు (RRR) నిర్మాణానికి కసరత్తు వేగవంతం

రీజినల్ రింగురోడ్డు (RRR) నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం భూ సేకరణకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు వరుసగా ఆయా గ్రామాల రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి పరిహారం నిర్ణయం కోసం సంప్రదింపులు చేస్తున్నారు. మార్కెట్ విలువకు…