Month: June 2024

ఢిల్లీలో భారీ వర్షం… 88 సంవత్సరాల తరువాత వర్షపాతం నమోదు

గత మూడు నెలలుగా రికార్డు స్థాయి ఎండలతో అల్లాడిపోయిన ఢిల్లీ వాసులకు ఉపశమనం లభించింది. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకూ ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది. 24 గంటల వ్యవధిలోనే రాజధానిలో 228.1 మిల్లీమీటర్ల…

థాంక్స్ చెప్పినందుకు ప్రయాణికురాలిని విమానం దించేశారు… ఎందుకో…?

ఓ ప్రయాణికురాలు పొరపాటున ‘థ్యాంక్యూ సర్’ అని చెప్పినందుకు విమానం నుంచి దించేశారు. ఈ ఘటన యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో చోటుచేసుకుంది. టెక్సాస్ కు చెందిన జెన్నా లాంగోరియా విమానం ఎక్కే సమయంలో మహిళా అటెండెంట్ను పురుషునిగా…

పప్పు దినుసుల నిల్వలపై పరిమితులు విధించిన కేంద్ర ప్రభుత్వం

బహిరంగ మార్కెట్లో కంది, సెనగ పప్పులు, కాబూలీ సెనగల ధరలు పెరిగిపోకుండా, నిల్వదారులు సరకును దాచిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం వాటి నిల్వలపై పరిమితులు విధించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం నుంచే అమలయ్యేలా ఉత్తర్వును జారీ చేసింది. వినియోగదారులకు అందుబాటు ధరల్లో పప్పులను…

AP : రైల్వేశాఖ తీరుపై విమర్శలు

అమరావతి రైల్వేప్రాజెక్టులో మూడు లైన్లకు బదులు ఒక్కటే నిర్మించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతుండటం, అదీ ఒక వరుసతో సరిపెట్టేందుకు చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలను అమరావతితో అనుసంధానం చేస్తూ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను రైల్వేశాఖ విస్మరించడం ఏంటని…

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024 : పేపర్ లీకకు పదేళ్లు జైలు.. రూ. కోటి జరిమానా

వరుస పేపర్ లీక్ లకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, కంప్యూటర్ నెట్వర్క్…

మరోసారి మణిపూర్ ఉత్తర కాంగ్పోకి జిల్లాలో చెలరేగిన హింస

మణిపూర్లో హింస కొనసాగుతోంది. సాయుధ మిలిటెంట్లు పోలీస్ చెక్ పోస్ట్ లతో పాటు ఒక లారీకి నిప్పుపెట్టారు. ఉత్తర కాంగ్పోకి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాంగ్పోక్సి పట్టణంలోకి సరుకులు రవాణా చేస్తున్న లారీని కొందరు దుండగులు తగులబెట్టారు. హైవే 102లోని…

విద్యార్థులకు అండగా ఉంటాం: రాహుల్

నీట్ పరీక్ష రాసిన విద్యార్థులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఆయన మంత్రుల చేతకానితనం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు.…

లోక్ సభ 18వ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్

18వ లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన మెహతాబ్ కటక్ నుంచి ఏడో సారి లోక్సభకు ఎన్నికయ్యారు. 1998 నుంచి…

TG : ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ధరల పెంపు?

రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి, ఆగస్టు 1 నుంచి అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రియల్ఎస్టేట్రంగం ప్రముఖులు, మార్కెట్ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని భావించడం సమంజసమే అయినా, ప్రస్తుతం రాష్ట్రంలో…

AP : కొత్త మద్యం పాలసీకి ఏపీ సర్కారు కసరత్తు

కొత్త మద్యం పాలసీ తెచ్చేందుకు ఏపీ సర్కారు కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం చేయాలా? లేక యాధాతధంగా కొనసాగించి బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తేవడమా? అనే అంశాలపై చర్చ జరుపుతోంది. గత…

జూలై 1 నుంచి ఆ మూడు కొత్త చట్టాల అమలు…

కొత్త క్రిమినల్ చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ బాధ్యత) అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆదివారం ప్రకటించారు. ఈ చట్టాల అమలుకు నిర్ణయం తీసుకునే ముందు తమను సంప్రదించలేదన్న ప్రతిపక్షాల ఆరోపణలను…

UP : కన్న బిడ్డనే హత్య చేసిన తండ్రి… వివరాల్లోకి వెళ్ళితే…

రూ.600 ఇవ్వలేదని కన్న కూతురినే తండ్రి హత్య చేసిన ఘటన యూపీలోని షాజహాన్పూర్ లో వెలుగుచూసింది. సంజయ్ గుప్తా అలియాస్ లడ్డూ రూ.600 కావాలని తన కూతురు పూర్తిని అడిగాడు. దానికి కూతురు నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన తండ్రి కూతురిని హత్య…

Telangana : గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డి?

తెలంగాణ గవర్నర్ గా ఏపీ బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం ఉపందుకుంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండటంతో పాటు ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా చేశారు. దీంతో ఆయనకు గవర్నర్ బాధ్యత కట్టబెట్టాలని బీజేపీ…

వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా..! బెంగళూరు సమీపంలో ఉన్న ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక..

చాలా మందికి ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. ఎన్నెన్నో ప్రదేశాలను అన్వేషించాలనుకుంటారు. అయితే ప్రతిసారీ ఒక్క ప్రదేశాన్నే సందర్శించలేరు. అటువంటి పరిస్థితిలో కొత్త కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవాలని.. అక్కడకు వెళ్లి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ గడపాలని కోరుకుంటారు. ఈ రోజు…

ప్రజల రుణం తీర్చుకుంటాం.. ఎన్డీఏతోనే మా ప్రయాణం.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు.. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం.. ఏదిఅంటే అది చేస్తాననే ధోరణిని ప్రజలు తిరస్కరించారు.. అహంకారంతో వెళ్లే ఏ పాలకులకైనా ఇదే జరుగుతుంది.. అంటూ ఏపీలో కూటమి విజయంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

కొత్త ప్రపంచం ఎదురుచూస్తుంది.. ఫ్యాన్స్ గెట్ రెడీ.. కల్కి ట్రైలర్ వచ్చేస్తుంది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఎడి. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ…

పవన్ కల్యాణ్ గెలుపుపై విజయ్ దళపతి రియాక్షన్.. ఏమన్నారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి. 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని 100 శాతం…

మనదేశంలోని ఈ నగరంలో ఆహారం, వసతి అన్నీ ఉచితమే.. నివసించాలంటే ఈ పని చేస్తే చాలు

భారతదేశంలో అనేక మతాలు, వివిధ కులాలు, వివిధ మాండలికాలు, రకరకాల భాషల ప్రజలు కలిసి జీవిస్తారు. అందుకే మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం మీరు ఎక్కడ నివసించినా ప్రయాణం చేసినా తిన్నా ప్రతి చిన్న విషయానికీ డబ్బు…

మీరు కూడా సన్‌‌స్క్రీన్ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వేడి కొనసాగింది. అటువంటి పరిస్థితిలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. మండుతున్న ఎండలు, వేడిమితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో పనికి వెళ్లాల్సిన వ్యక్తులు బయటకు…

శని జయంతిన అరుదైన యోగాలు.. ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. అదృష్టం ప్రకాశిస్తుంది

ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని అమావాస్య రోజున వట సావిత్రి పండుగను జరుపుకుంటారు. ఈసారి ఏడాది అమావాస్య జూన్ 6, 2024న రావడం విశేషం. అంతేకాదు శని జయంతి కూడా జూన్ 6న రావడం విశేషం. అందువల్ల జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ…

పేరు మార్చుకుంటున్న ముద్రగడ.. ఇకపై “పద్మనాభరెడ్డి”

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన కూటమి 164 శాసనసభ, 21 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై వైసీపీ సీనియర్ నేత ముద్రగడ…

ప్రతి ఉదయం తప్పనిసరిగా ఈ పని చేయాలి..! మీ పొట్టకొవ్వు రాదు.. ఊబకాయం పరార్..

నేటి కాలంలో ఊబకాయంతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. నేటి బిజీ లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు, బద్ధకం కారణంగా ఈ సమస్య ప్రజలను చుట్టుముట్టింది. ఊబకాయాన్ని తగ్గించడానికి, ప్రజలు డైటింగ్ నుండి జిమ్ వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.…

తెలంగాణలో భారీగా పెరిగిన బీజేపీ స్థానాలు.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే..

తెలంగాణలో కమలం పార్టీ పెర్ఫామెన్స్‌ పెరిగింది. గత పార్లమెంటు ఎన్నికల కన్నా.. ఈసారి డిజిట్‌ డబుల్‌ అయింది. నాలుగు నుంచి ఎనిమిది స్థానాలకు కాషాయపార్టీ ఎగబాకింది. దీనికి అనేక కారణాలున్నా.. ప్రధాన కారణం కిషన్‌ రెడ్డి. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత…

తొలిసారి ఎంపీగా పోటీ.. కట్‌చేస్తే.. కాంగ్రెస్ సీనియర్ నేతపై భారీ మెజార్టీతో పార్లమెంట్‌కు టీమిండియా క్రికెటర్..

క్రికెటర్ యూసుఫ్ పఠాన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బహరంపూర్ స్థానం నుంచి గెలుపొందారు. తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) తరపున ఎన్నికల్లో పోటీ చేసిన యూసఫ్ పఠాన్ కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిని ఓడించారు. యూసుఫ్ పఠాన్ 2007, 2011లో…

తెలంగాణలో అనూహ్య ఫలితాలు.. చెరో 8 స్థానాల్లో కాంగ్రెస్‌, బీజేపీ.. రెండో స్థానానికే బీఆర్ఎస్ పరిమితం

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌-బీజేపీ మధ్య టైట్‌ ఫైట్‌ నడిచింది. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి.కాంగ్రెస్‌- బీజేపీ మధ్య చివరి వరకూ హోరాహోరీ నడిచింది. చెరో 8 స్థానాల్లో పోటాపోటీగా ఉన్నాయి. ఇక ఎప్పటిలాగే మజ్లిస్‌…

పవన్ కళ్యాణ్ గెలుపుపై రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. దాదాపు 70 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో జనసేన అధినేత గెలుపుపై…

టైల్స్‌ని ఇలా క్లీన్ చేశారంటే.. మెరవడం పక్కా..

ఇప్పుడు కాలం మారింది. అందరూ హై ఫ్యాషన్‌గా ఉండేందుకు ఇష్ట పడుతున్నారు. ఇందుకు అనేక మెరుగు దిద్దుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో టైల్స్ అనేవి ఖచ్చితంగా మారాయి. ఇంటి బాల్కానీ నుంచి.. బాత్రూమ్ వరకూ రకరకాల టైల్స్ వచ్చాయి. వీటిల్లో ఎన్నో…

ఎయిర్ కండీషనర్ నుండి నీరు బయటకు రావడం లేదా? కారణాలు ఏంటో తెలుసా?

ఒక ఎయిర్ కండీషనర్ మాత్రమే వేడి వేడి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. మీ ఏసీ సరిగా పనిచేయడం లేదని లేదా ఏసీ అకస్మాత్తుగా దానంతట అదే పని చేయడం నిలిచిపోయిందని తెలిస్తే ఇబ్బందిగా మారవచ్చు. దీంతో దాని మరమ్మతులకు మీ జేబుకు…

తొలి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఐర్లాండ్‌పై ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్..

భారత్, ఐర్లాండ్ జట్లు ఇప్పటి వరకు 7 టీ20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. దీంతో బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా…

ఒడిశాలో ముగిసిన నవీన్‌ పట్నాయక్ శకం.. బీజేడీ ప్రభుత్వానికి బీజేపీ చెక్.. భారీ విజయం

ఒడిశాలో నవీన్‌ పట్నాయక్ శకం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ ఓటమి పాలయ్యింది. ఒడిశాలో తొలసారి కాషాయం జెండా రెపరెపలాండింది. బీజేపీకి అక్కడ 81 సీట్లు లభించాయి. బీజేడీకి కేవలం 47 సీట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్ 15, ఇతరులు…

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు.. పవన్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థి వంగా గీత మీద భారీ అధిక్యంతో గెలుపొందారు. దాదాపు డెబ్బై వేలకు పైగా మెజార్టీతో పిఠాపురంలో సరికొత్త చరిత్ర…

రాత్రిపూట ఈ అలవాట్లు మానుకుంటే.. కొలెస్ట్రాల్‌కి బై బై చెప్పొచ్చు..

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కూడా ఒకటి. శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోయి.. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి పోవడం వల్ల అనేక రకాలైన అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతున్నాయి. మనం పాటించే పద్దతుల కారణంగా…

ప్రభాస్‏తో మళ్లీ ఎప్పుడు నటిస్తారు..? నెటిజన్ ప్రశ్నకు బాలీవుడ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్. ఆషికీ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫాలోయింగ్ మరింత పెంచుకుంది. నార్త్ లోనే కాకుండా…

పెరిగిన కొలెస్ట్రాల్‌తో ఇబ్బందిపడుతున్నారా.? ఈ 5 పనులు చేయండి..

శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగితే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శారీరక శ్రమ తగ్గడం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో పెరిగిన కొవ్వును కరిగించుకునేందుకు వర్కవుట్స్‌ చేస్తున్నారు. అయితే…

ఈ ఫోటోలోని కుర్రాడిని గుర్తు పట్టారా? టీమిండియా రూపు రేఖలు మార్చేసిన లెజెండరీ క్రికెటర్

పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తోన్న కుర్రాడిని గుర్తు పట్టారా? అతను మొదట ఓ ఫుట్ బాల్ ప్లేయర్ కావాలనుకున్నాడు. కానీ టికెట్ కలెక్టర్ గా మారాడు. ఆ తర్వాత క్రికెట్ పై మక్కువ పెంచుకున్నాడు. ఎలాగైనా టీమిండియాలో చోటు దక్కించుకోవాలనుకున్నాడు. తన…

ఏపీలో తొలి ఫలితం వెల్లడయ్యే నియోజవర్గాలు ఏవంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఉదయం 8.30 కి EVM ల కౌంటింగ్ ప్రారంభిస్తారు. కాగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న 2387 మంది అభ్యర్థులు బరిలో…

ఎన్నికల ఫలితాల వేళ ఆ పోస్టులు పెట్టారో… ఏకంగా రౌడీ షీట్లు ఓపెన్

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ కౌంటింగ్‌కు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టుల వార్ జరుగుతోంది. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాళ్లు విసిరుతున్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం…

ఇట్స్ అఫీషియల్.. త్వరలోనే హీరమండి సీజన్ 2

ఈ మధ్యకాలంలో ఓటీటీల్లో అదరగొడుతోన్న సిరీస్ లలో హీరమండి: ది డైమండ్ బజార్ ఒకటి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను మెప్పించింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్‌ కు భారీ…

ఒక్కరోజులోనే తిరుమల టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే తిరుమల ట్రిప్‌ ప్లాన్‌ వేయాలంటే ముందస్తుగా ట్రైన్‌ టికెట్లు మొదలు దర్శనం టికెట్స్‌, రూమ్స్‌ వరకు అన్నీ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి జంజాటం లేకుండా సింపుల్‌గా తిరుమల వెళ్లొస్తే భలే…

ఇదేందయ్యా ఇది! సూస్కో బల్లే! విండీస్- పీఎన్‌జీ స్కోరు బోర్డులో హార్దిక్ ఫొటోలు

టీ20 ప్రపంచకప్ ప్రచారాన్ని టీమ్ ఇండియా బుధవారం (జూన్ 5) ప్రారంభించనుంది. తొలి మ్యాచ్ న్యూయార్క్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో జరగనుంది. అలాగే జూన్ 9న పాకిస్థాన్‌తో, జూన్ 12న అమెరికాతో, జూన్ 15న కెనడాతో ఆడనుంది. అయితే అంతకు ముందే…

తియ్యగుందని చెరకు రసం తాగుతున్నారా..? ఆ తర్వాత షెడ్డుకు వెళ్లడం గ్యారెంటీ అంట.. జాగ్రత్త

గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి. రోజురోజు రికార్డు స్థాయిలో పెరుగుతూ ఠారెత్తిస్తున్నాయి.. ఢిల్లీ, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలలో48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఎండల తీవ్రత, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హైడ్రేటెడ్ గా…