Month: July 2024

వైరల్ ఇన్ఫెక్షన్స్‌..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వాతావరణంలో మార్పులు సంభవించడంతో వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు ప్రజలు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆహారపు అలవాట్లలో మార్పులు,జీవన శైలిలో మార్పులు, కలుషిత నీరు,ఆరోగ్యం పై దృష్టి సారిస్తే వ్యాధుల బారిన…

కళ్ళు చురుకుగా పనిచేయడానికి వీటిని తినండి…

కంటి చూపును సహజంగా కాపాడే ఆహారాలు ఇవే! కొన్ని ఆహారాలను తినటం ద్వారా కంటి ఆరోగ్యానికి కాపాడుతుంది. క్యారెట్లు తినడం వల్ల విటమిన్ ఏ అంది కంటిచూపు బాగా కనిపిస్తుంది. ఇది కంటి చూపును కాపాడుతుంది. పాలకూరను తినటం వల్ల యాంటీ…

ఆ అభ్యర్థులకు మరోసారి CUET-UG పరీక్ష

వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు ఈ నెల 19న మరోసారి CUET-UG పరీక్షను నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్ణయించింది. పరీక్ష కేంద్రంలో సమయం వృథా అయిందంటూ కొందరు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు NTA వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో…

ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి ‘యూ-విన్’

గర్భిణులు, పిల్లల టీకాల పంపిణీ నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘యూ-విన్’ పోర్టల్ ను ఆగస్టు చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పోర్టల్ ప్రతి సంవత్సరం 2.9 కోట్ల గర్భిణులకు, 2.6 కోట్ల మంది…

సముద్రగర్భంలో సాహస యాత్రకు రంగం సిద్ధం

మనదేశ పరిధిలోని మహాసముద్రాల్లో గరిష్ఠ లోతు 6 వేల మీటర్లు. అంతకు మించి 7,500 మీటర్ల మేర లోతుగా వెళ్లేంత సామర్థ్యమున్న మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనాన్ని పంపాలనేది భారత్ లక్ష్యం. ప్రపంచంలో ఏ మానవసహిత సబ్మెర్సిబుల్ కు కూడా పూర్తిస్థాయిలో…

HYD : GST ఎగవేతలు, రూ.2,289 కోట్లు!

రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ ఆరునెలలుగా జరిపిన ఆడిట్, తనిఖీల్లో మొత్తం 13,853 వ్యాపార సంస్థల పేరుతో రూ.2,289కోట్ల GST ఎగవేతలు, మోసాలు జరిగినట్లు తేలింది. ఇందులో రాష్ట్ర GST పద్దు కింద రూ. 923కోట్లు, కేంద్ర GST కింద రూ. 919కోట్లు,…

ఈ – మెయిల్స్ కు వచ్చే నోటీసులపై కేంద్రం వార్నింగ్

ప్రభుత్వం పేరుతో ఈ – మెయిల్స్ కు వచ్చే నోటీసులపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ‘మెయిల్ చివర gov.in అని ఉంటే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అని గుర్తించాలి. అందులో పేర్కొన్న అధికారుల పేర్లు, సదరు డిపార్ట్మెంట్లకు ఫోన్ చేసి…

రూ.10 నాణెం.. క్లారిటీ ఇదే

ప్రస్తుతం మార్కెట్లో రూ.10 నాణెం వినియోగం కనుమరుగవుతోంది. భారతీయ రిజర్వు బ్యాంకు 2005 నుంచి 2019మధ్య కాలంలో పది రూపాయల నాణేలను అందుబాటులోకి తెచ్చింది. RBI పది రూపాయల నాణేలు నిషేధించిందని, నకిలీవి పుట్టుకొచ్చాయని వచ్చిన వదంతులను నమ్మకూడదు. వాటిని వస్తు…

TG : ముగ్గురు పిల్లలు సహా తండ్రి ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్టు ఇనామ్గూడ వద్ద అతివేగంతో కారు చెరువులో దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు పిల్లలతోపాటు తండ్రి చెరువులో మునిగిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు నలుగురిని రక్షించి సురక్షింగా ఒడ్డుకు తీసుకొచ్చారు. భార్యభర్తల గొడవల కారణంగా ముగ్గురు పిల్లలతో…

RTC బస్సుల్లో తప్పనున్న చిల్లర కష్టాలు

బస్సుల్లో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు RTC కసరత్తు చేస్తోంది. ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు స్వైపింగ్ తదితర చెల్లింపు విధానాలతోనూ టికెట్లు జారీ చేయనున్నారు.…