Category: News

వైరల్ ఇన్ఫెక్షన్స్‌..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వాతావరణంలో మార్పులు సంభవించడంతో వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు ప్రజలు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆహారపు అలవాట్లలో మార్పులు,జీవన శైలిలో మార్పులు, కలుషిత నీరు,ఆరోగ్యం పై దృష్టి సారిస్తే వ్యాధుల బారిన…

కళ్ళు చురుకుగా పనిచేయడానికి వీటిని తినండి…

కంటి చూపును సహజంగా కాపాడే ఆహారాలు ఇవే! కొన్ని ఆహారాలను తినటం ద్వారా కంటి ఆరోగ్యానికి కాపాడుతుంది. క్యారెట్లు తినడం వల్ల విటమిన్ ఏ అంది కంటిచూపు బాగా కనిపిస్తుంది. ఇది కంటి చూపును కాపాడుతుంది. పాలకూరను తినటం వల్ల యాంటీ…

ఆ అభ్యర్థులకు మరోసారి CUET-UG పరీక్ష

వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు ఈ నెల 19న మరోసారి CUET-UG పరీక్షను నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్ణయించింది. పరీక్ష కేంద్రంలో సమయం వృథా అయిందంటూ కొందరు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు NTA వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో…

ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి ‘యూ-విన్’

గర్భిణులు, పిల్లల టీకాల పంపిణీ నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘యూ-విన్’ పోర్టల్ ను ఆగస్టు చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పోర్టల్ ప్రతి సంవత్సరం 2.9 కోట్ల గర్భిణులకు, 2.6 కోట్ల మంది…

సముద్రగర్భంలో సాహస యాత్రకు రంగం సిద్ధం

మనదేశ పరిధిలోని మహాసముద్రాల్లో గరిష్ఠ లోతు 6 వేల మీటర్లు. అంతకు మించి 7,500 మీటర్ల మేర లోతుగా వెళ్లేంత సామర్థ్యమున్న మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనాన్ని పంపాలనేది భారత్ లక్ష్యం. ప్రపంచంలో ఏ మానవసహిత సబ్మెర్సిబుల్ కు కూడా పూర్తిస్థాయిలో…

HYD : GST ఎగవేతలు, రూ.2,289 కోట్లు!

రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ ఆరునెలలుగా జరిపిన ఆడిట్, తనిఖీల్లో మొత్తం 13,853 వ్యాపార సంస్థల పేరుతో రూ.2,289కోట్ల GST ఎగవేతలు, మోసాలు జరిగినట్లు తేలింది. ఇందులో రాష్ట్ర GST పద్దు కింద రూ. 923కోట్లు, కేంద్ర GST కింద రూ. 919కోట్లు,…

ఈ – మెయిల్స్ కు వచ్చే నోటీసులపై కేంద్రం వార్నింగ్

ప్రభుత్వం పేరుతో ఈ – మెయిల్స్ కు వచ్చే నోటీసులపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ‘మెయిల్ చివర gov.in అని ఉంటే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అని గుర్తించాలి. అందులో పేర్కొన్న అధికారుల పేర్లు, సదరు డిపార్ట్మెంట్లకు ఫోన్ చేసి…

రూ.10 నాణెం.. క్లారిటీ ఇదే

ప్రస్తుతం మార్కెట్లో రూ.10 నాణెం వినియోగం కనుమరుగవుతోంది. భారతీయ రిజర్వు బ్యాంకు 2005 నుంచి 2019మధ్య కాలంలో పది రూపాయల నాణేలను అందుబాటులోకి తెచ్చింది. RBI పది రూపాయల నాణేలు నిషేధించిందని, నకిలీవి పుట్టుకొచ్చాయని వచ్చిన వదంతులను నమ్మకూడదు. వాటిని వస్తు…

TG : ముగ్గురు పిల్లలు సహా తండ్రి ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్టు ఇనామ్గూడ వద్ద అతివేగంతో కారు చెరువులో దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు పిల్లలతోపాటు తండ్రి చెరువులో మునిగిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు నలుగురిని రక్షించి సురక్షింగా ఒడ్డుకు తీసుకొచ్చారు. భార్యభర్తల గొడవల కారణంగా ముగ్గురు పిల్లలతో…

RTC బస్సుల్లో తప్పనున్న చిల్లర కష్టాలు

బస్సుల్లో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు RTC కసరత్తు చేస్తోంది. ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు స్వైపింగ్ తదితర చెల్లింపు విధానాలతోనూ టికెట్లు జారీ చేయనున్నారు.…

ఢిల్లీలో భారీ వర్షం… 88 సంవత్సరాల తరువాత వర్షపాతం నమోదు

గత మూడు నెలలుగా రికార్డు స్థాయి ఎండలతో అల్లాడిపోయిన ఢిల్లీ వాసులకు ఉపశమనం లభించింది. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకూ ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది. 24 గంటల వ్యవధిలోనే రాజధానిలో 228.1 మిల్లీమీటర్ల…

థాంక్స్ చెప్పినందుకు ప్రయాణికురాలిని విమానం దించేశారు… ఎందుకో…?

ఓ ప్రయాణికురాలు పొరపాటున ‘థ్యాంక్యూ సర్’ అని చెప్పినందుకు విమానం నుంచి దించేశారు. ఈ ఘటన యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో చోటుచేసుకుంది. టెక్సాస్ కు చెందిన జెన్నా లాంగోరియా విమానం ఎక్కే సమయంలో మహిళా అటెండెంట్ను పురుషునిగా…

పప్పు దినుసుల నిల్వలపై పరిమితులు విధించిన కేంద్ర ప్రభుత్వం

బహిరంగ మార్కెట్లో కంది, సెనగ పప్పులు, కాబూలీ సెనగల ధరలు పెరిగిపోకుండా, నిల్వదారులు సరకును దాచిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం వాటి నిల్వలపై పరిమితులు విధించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం నుంచే అమలయ్యేలా ఉత్తర్వును జారీ చేసింది. వినియోగదారులకు అందుబాటు ధరల్లో పప్పులను…

AP : రైల్వేశాఖ తీరుపై విమర్శలు

అమరావతి రైల్వేప్రాజెక్టులో మూడు లైన్లకు బదులు ఒక్కటే నిర్మించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతుండటం, అదీ ఒక వరుసతో సరిపెట్టేందుకు చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాలను అమరావతితో అనుసంధానం చేస్తూ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను రైల్వేశాఖ విస్మరించడం ఏంటని…

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024 : పేపర్ లీకకు పదేళ్లు జైలు.. రూ. కోటి జరిమానా

వరుస పేపర్ లీక్ లకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, కంప్యూటర్ నెట్వర్క్…

మరోసారి మణిపూర్ ఉత్తర కాంగ్పోకి జిల్లాలో చెలరేగిన హింస

మణిపూర్లో హింస కొనసాగుతోంది. సాయుధ మిలిటెంట్లు పోలీస్ చెక్ పోస్ట్ లతో పాటు ఒక లారీకి నిప్పుపెట్టారు. ఉత్తర కాంగ్పోకి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాంగ్పోక్సి పట్టణంలోకి సరుకులు రవాణా చేస్తున్న లారీని కొందరు దుండగులు తగులబెట్టారు. హైవే 102లోని…

విద్యార్థులకు అండగా ఉంటాం: రాహుల్

నీట్ పరీక్ష రాసిన విద్యార్థులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఆయన మంత్రుల చేతకానితనం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు.…

లోక్ సభ 18వ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్

18వ లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన మెహతాబ్ కటక్ నుంచి ఏడో సారి లోక్సభకు ఎన్నికయ్యారు. 1998 నుంచి…

TG : ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ధరల పెంపు?

రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి, ఆగస్టు 1 నుంచి అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై రియల్ఎస్టేట్రంగం ప్రముఖులు, మార్కెట్ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని భావించడం సమంజసమే అయినా, ప్రస్తుతం రాష్ట్రంలో…

AP : కొత్త మద్యం పాలసీకి ఏపీ సర్కారు కసరత్తు

కొత్త మద్యం పాలసీ తెచ్చేందుకు ఏపీ సర్కారు కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం చేయాలా? లేక యాధాతధంగా కొనసాగించి బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తేవడమా? అనే అంశాలపై చర్చ జరుపుతోంది. గత…

జూలై 1 నుంచి ఆ మూడు కొత్త చట్టాల అమలు…

కొత్త క్రిమినల్ చట్టాలను జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ బాధ్యత) అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆదివారం ప్రకటించారు. ఈ చట్టాల అమలుకు నిర్ణయం తీసుకునే ముందు తమను సంప్రదించలేదన్న ప్రతిపక్షాల ఆరోపణలను…

UP : కన్న బిడ్డనే హత్య చేసిన తండ్రి… వివరాల్లోకి వెళ్ళితే…

రూ.600 ఇవ్వలేదని కన్న కూతురినే తండ్రి హత్య చేసిన ఘటన యూపీలోని షాజహాన్పూర్ లో వెలుగుచూసింది. సంజయ్ గుప్తా అలియాస్ లడ్డూ రూ.600 కావాలని తన కూతురు పూర్తిని అడిగాడు. దానికి కూతురు నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన తండ్రి కూతురిని హత్య…

Telangana : గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డి?

తెలంగాణ గవర్నర్ గా ఏపీ బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం ఉపందుకుంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండటంతో పాటు ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా చేశారు. దీంతో ఆయనకు గవర్నర్ బాధ్యత కట్టబెట్టాలని బీజేపీ…

వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా..! బెంగళూరు సమీపంలో ఉన్న ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక..

చాలా మందికి ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. ఎన్నెన్నో ప్రదేశాలను అన్వేషించాలనుకుంటారు. అయితే ప్రతిసారీ ఒక్క ప్రదేశాన్నే సందర్శించలేరు. అటువంటి పరిస్థితిలో కొత్త కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవాలని.. అక్కడకు వెళ్లి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ గడపాలని కోరుకుంటారు. ఈ రోజు…

ప్రజల రుణం తీర్చుకుంటాం.. ఎన్డీఏతోనే మా ప్రయాణం.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు.. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం.. ఏదిఅంటే అది చేస్తాననే ధోరణిని ప్రజలు తిరస్కరించారు.. అహంకారంతో వెళ్లే ఏ పాలకులకైనా ఇదే జరుగుతుంది.. అంటూ ఏపీలో కూటమి విజయంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

కొత్త ప్రపంచం ఎదురుచూస్తుంది.. ఫ్యాన్స్ గెట్ రెడీ.. కల్కి ట్రైలర్ వచ్చేస్తుంది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఎడి. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ…

పవన్ కల్యాణ్ గెలుపుపై విజయ్ దళపతి రియాక్షన్.. ఏమన్నారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి. 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని 100 శాతం…

మనదేశంలోని ఈ నగరంలో ఆహారం, వసతి అన్నీ ఉచితమే.. నివసించాలంటే ఈ పని చేస్తే చాలు

భారతదేశంలో అనేక మతాలు, వివిధ కులాలు, వివిధ మాండలికాలు, రకరకాల భాషల ప్రజలు కలిసి జీవిస్తారు. అందుకే మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం మీరు ఎక్కడ నివసించినా ప్రయాణం చేసినా తిన్నా ప్రతి చిన్న విషయానికీ డబ్బు…

మీరు కూడా సన్‌‌స్క్రీన్ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వేడి కొనసాగింది. అటువంటి పరిస్థితిలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. మండుతున్న ఎండలు, వేడిమితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో పనికి వెళ్లాల్సిన వ్యక్తులు బయటకు…

శని జయంతిన అరుదైన యోగాలు.. ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. అదృష్టం ప్రకాశిస్తుంది

ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని అమావాస్య రోజున వట సావిత్రి పండుగను జరుపుకుంటారు. ఈసారి ఏడాది అమావాస్య జూన్ 6, 2024న రావడం విశేషం. అంతేకాదు శని జయంతి కూడా జూన్ 6న రావడం విశేషం. అందువల్ల జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ…

పేరు మార్చుకుంటున్న ముద్రగడ.. ఇకపై “పద్మనాభరెడ్డి”

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన కూటమి 164 శాసనసభ, 21 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై వైసీపీ సీనియర్ నేత ముద్రగడ…

ప్రతి ఉదయం తప్పనిసరిగా ఈ పని చేయాలి..! మీ పొట్టకొవ్వు రాదు.. ఊబకాయం పరార్..

నేటి కాలంలో ఊబకాయంతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. నేటి బిజీ లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు, బద్ధకం కారణంగా ఈ సమస్య ప్రజలను చుట్టుముట్టింది. ఊబకాయాన్ని తగ్గించడానికి, ప్రజలు డైటింగ్ నుండి జిమ్ వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.…

తెలంగాణలో భారీగా పెరిగిన బీజేపీ స్థానాలు.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే..

తెలంగాణలో కమలం పార్టీ పెర్ఫామెన్స్‌ పెరిగింది. గత పార్లమెంటు ఎన్నికల కన్నా.. ఈసారి డిజిట్‌ డబుల్‌ అయింది. నాలుగు నుంచి ఎనిమిది స్థానాలకు కాషాయపార్టీ ఎగబాకింది. దీనికి అనేక కారణాలున్నా.. ప్రధాన కారణం కిషన్‌ రెడ్డి. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత…

తొలిసారి ఎంపీగా పోటీ.. కట్‌చేస్తే.. కాంగ్రెస్ సీనియర్ నేతపై భారీ మెజార్టీతో పార్లమెంట్‌కు టీమిండియా క్రికెటర్..

క్రికెటర్ యూసుఫ్ పఠాన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బహరంపూర్ స్థానం నుంచి గెలుపొందారు. తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) తరపున ఎన్నికల్లో పోటీ చేసిన యూసఫ్ పఠాన్ కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిని ఓడించారు. యూసుఫ్ పఠాన్ 2007, 2011లో…

తెలంగాణలో అనూహ్య ఫలితాలు.. చెరో 8 స్థానాల్లో కాంగ్రెస్‌, బీజేపీ.. రెండో స్థానానికే బీఆర్ఎస్ పరిమితం

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌-బీజేపీ మధ్య టైట్‌ ఫైట్‌ నడిచింది. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి.కాంగ్రెస్‌- బీజేపీ మధ్య చివరి వరకూ హోరాహోరీ నడిచింది. చెరో 8 స్థానాల్లో పోటాపోటీగా ఉన్నాయి. ఇక ఎప్పటిలాగే మజ్లిస్‌…

పవన్ కళ్యాణ్ గెలుపుపై రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. దాదాపు 70 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో జనసేన అధినేత గెలుపుపై…

టైల్స్‌ని ఇలా క్లీన్ చేశారంటే.. మెరవడం పక్కా..

ఇప్పుడు కాలం మారింది. అందరూ హై ఫ్యాషన్‌గా ఉండేందుకు ఇష్ట పడుతున్నారు. ఇందుకు అనేక మెరుగు దిద్దుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో టైల్స్ అనేవి ఖచ్చితంగా మారాయి. ఇంటి బాల్కానీ నుంచి.. బాత్రూమ్ వరకూ రకరకాల టైల్స్ వచ్చాయి. వీటిల్లో ఎన్నో…

ఎయిర్ కండీషనర్ నుండి నీరు బయటకు రావడం లేదా? కారణాలు ఏంటో తెలుసా?

ఒక ఎయిర్ కండీషనర్ మాత్రమే వేడి వేడి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. మీ ఏసీ సరిగా పనిచేయడం లేదని లేదా ఏసీ అకస్మాత్తుగా దానంతట అదే పని చేయడం నిలిచిపోయిందని తెలిస్తే ఇబ్బందిగా మారవచ్చు. దీంతో దాని మరమ్మతులకు మీ జేబుకు…

తొలి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఐర్లాండ్‌పై ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్..

భారత్, ఐర్లాండ్ జట్లు ఇప్పటి వరకు 7 టీ20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. దీంతో బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా…

ఒడిశాలో ముగిసిన నవీన్‌ పట్నాయక్ శకం.. బీజేడీ ప్రభుత్వానికి బీజేపీ చెక్.. భారీ విజయం

ఒడిశాలో నవీన్‌ పట్నాయక్ శకం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ ఓటమి పాలయ్యింది. ఒడిశాలో తొలసారి కాషాయం జెండా రెపరెపలాండింది. బీజేపీకి అక్కడ 81 సీట్లు లభించాయి. బీజేడీకి కేవలం 47 సీట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్ 15, ఇతరులు…

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు.. పవన్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థి వంగా గీత మీద భారీ అధిక్యంతో గెలుపొందారు. దాదాపు డెబ్బై వేలకు పైగా మెజార్టీతో పిఠాపురంలో సరికొత్త చరిత్ర…

రాత్రిపూట ఈ అలవాట్లు మానుకుంటే.. కొలెస్ట్రాల్‌కి బై బై చెప్పొచ్చు..

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కూడా ఒకటి. శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోయి.. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి పోవడం వల్ల అనేక రకాలైన అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతున్నాయి. మనం పాటించే పద్దతుల కారణంగా…

ప్రభాస్‏తో మళ్లీ ఎప్పుడు నటిస్తారు..? నెటిజన్ ప్రశ్నకు బాలీవుడ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్. ఆషికీ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫాలోయింగ్ మరింత పెంచుకుంది. నార్త్ లోనే కాకుండా…

పెరిగిన కొలెస్ట్రాల్‌తో ఇబ్బందిపడుతున్నారా.? ఈ 5 పనులు చేయండి..

శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగితే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శారీరక శ్రమ తగ్గడం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో పెరిగిన కొవ్వును కరిగించుకునేందుకు వర్కవుట్స్‌ చేస్తున్నారు. అయితే…

ఈ ఫోటోలోని కుర్రాడిని గుర్తు పట్టారా? టీమిండియా రూపు రేఖలు మార్చేసిన లెజెండరీ క్రికెటర్

పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తోన్న కుర్రాడిని గుర్తు పట్టారా? అతను మొదట ఓ ఫుట్ బాల్ ప్లేయర్ కావాలనుకున్నాడు. కానీ టికెట్ కలెక్టర్ గా మారాడు. ఆ తర్వాత క్రికెట్ పై మక్కువ పెంచుకున్నాడు. ఎలాగైనా టీమిండియాలో చోటు దక్కించుకోవాలనుకున్నాడు. తన…

ఏపీలో తొలి ఫలితం వెల్లడయ్యే నియోజవర్గాలు ఏవంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఉదయం 8.30 కి EVM ల కౌంటింగ్ ప్రారంభిస్తారు. కాగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న 2387 మంది అభ్యర్థులు బరిలో…

ఎన్నికల ఫలితాల వేళ ఆ పోస్టులు పెట్టారో… ఏకంగా రౌడీ షీట్లు ఓపెన్

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ కౌంటింగ్‌కు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టుల వార్ జరుగుతోంది. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాళ్లు విసిరుతున్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం…

ఇట్స్ అఫీషియల్.. త్వరలోనే హీరమండి సీజన్ 2

ఈ మధ్యకాలంలో ఓటీటీల్లో అదరగొడుతోన్న సిరీస్ లలో హీరమండి: ది డైమండ్ బజార్ ఒకటి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను మెప్పించింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్‌ కు భారీ…

ఒక్కరోజులోనే తిరుమల టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే తిరుమల ట్రిప్‌ ప్లాన్‌ వేయాలంటే ముందస్తుగా ట్రైన్‌ టికెట్లు మొదలు దర్శనం టికెట్స్‌, రూమ్స్‌ వరకు అన్నీ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి జంజాటం లేకుండా సింపుల్‌గా తిరుమల వెళ్లొస్తే భలే…

ఇదేందయ్యా ఇది! సూస్కో బల్లే! విండీస్- పీఎన్‌జీ స్కోరు బోర్డులో హార్దిక్ ఫొటోలు

టీ20 ప్రపంచకప్ ప్రచారాన్ని టీమ్ ఇండియా బుధవారం (జూన్ 5) ప్రారంభించనుంది. తొలి మ్యాచ్ న్యూయార్క్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో జరగనుంది. అలాగే జూన్ 9న పాకిస్థాన్‌తో, జూన్ 12న అమెరికాతో, జూన్ 15న కెనడాతో ఆడనుంది. అయితే అంతకు ముందే…

తియ్యగుందని చెరకు రసం తాగుతున్నారా..? ఆ తర్వాత షెడ్డుకు వెళ్లడం గ్యారెంటీ అంట.. జాగ్రత్త

గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి. రోజురోజు రికార్డు స్థాయిలో పెరుగుతూ ఠారెత్తిస్తున్నాయి.. ఢిల్లీ, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలలో48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఎండల తీవ్రత, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హైడ్రేటెడ్ గా…

మూడేళ్లలో 50 లక్షల చెట్ల నరికివేత!

దేశంలో గడిచిన మూడేళ్లలోనే 50 లక్షల వృక్షాలు అంతర్ధానమైనట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. మధ్యభారతం, మహారాష్ట్రలో చెట్ల నరికివేత పెరిగినట్టు తెలిపింది. వ్యవసాయ భూముల్లో వరి, గోధుమ వంటి పంటలను వేయడానికి వృక్షాలను పెద్ద ఎత్తున నరికేసినట్టు అధ్యయనం పేర్కొంది. సాగు…

చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు సీజ్

యూపీలో చెప్పుల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో ఏ మూలన చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో షాక్ అయ్యారు. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన 14 ప్రాంతాల్లో ఐటీ…

ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత

ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సోమవారం వెల్లడించింది. ‘గత ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు రూ.1,500కోట్ల వరకు ఉంది. ఇప్పటివరకు చెల్లించలేదు.…

నేరుగా ఫైనల్లోకే.. నేడు క్వాలిఫయర్ మ్యాచ్..!

ఐపీఎల్లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అగ్రస్థానంలో ఉన్న కోల్కతా, రెండో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ మధ్య నేడు క్వాలిఫయర్-1 జరగనుంది. బాదుడు పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో ప్రవేశిస్తుంది. ఆదివారమే చివరి లీగ్…

TG : మళ్లీ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు షురూ…

ఎన్నికల నేపథ్యంలో స్తబ్దుగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులు అరెస్టు కాగా… ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్టీ ప్రభాకర్రావు, శ్రవణవు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు.…

మళ్లీ తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం… భయాందోళనలో భక్తులు…

తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపాయి. తాజాగా, అలిపిరి నడకమార్గంలో రెండు చిరుతలు కనిపించాయి. వాటిని చూసిన భక్తులు భయంతో గట్టిగా కేకలు వేశారు. ఆ శబ్ధానికి రెండు చిరుతలు అడవిలోకి పారిపోయాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలిపిరి నడక…

ఛత్తీస్ గఢ్ : 20 అడుగుల లోతులో పడిపోయిన వ్యాన్… 17 మంది మృతి…

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కవార్ధా ప్రాంతంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహపనీ ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ బోల్తా పడడంతో 17 మంది దుర్మరణం చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు, ఆరోగ్య…

సింగపూర్ లో కోవిడ్-19 కొత్త వేవ్‌… ప్రజలకు మాస్క్‌లు ధరించమని సలహా…

ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ శనివారం మళ్లీ ముసుగులు ధరించమని సలహా ఇచ్చినప్పటికీ మే 5 నుండి 11 వరకు అధికారులు 25,900 కంటే ఎక్కువ కేసులను నమోదు చేయడంతో సింగపూర్ కొత్త COVID-19 వేవ్‌ను చూస్తోంది. మేము అల…

హింసతో దద్దరిల్లుతున్న POK… దిగొచ్చిన పాక్ సర్కార్

పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) హింసతో దద్దరిల్లిపోతోంది. ద్రవ్యోల్బణం వల్ల విద్యుత్, పిండి ధరలు, కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగిపోవడంతో స్థానికులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. ముజఫరాబాద్ లో ఆందోళనకు దిగిన వారిని పాకిస్థాన్ రేంజర్ లు కాల్చి చంపుతున్నారు. చాలా…

ప్రపంచంలోనే తొలి 6G డివైజ్ ఆవిష్కరణ

ప్రపంచంలోనే తొలి 6G డివైజ్ ను జపాన్ ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్ తో పోలిస్తే ఈ డివైజ్ (నమూనా పరికరం) 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్ లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు…

మనిషి విలువ రూ.5 లక్షలేనా?: ముంబైవాసులు

బలమైన ఈదురు గాలులకు ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో భారీ హోర్డింగ్ కుప్పకూలడంతో 14 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం ప్రకటించడంపై ముంబైవాసులు మండిపడుతున్నారు. ‘ఓ మనిషి విలువ రూ.5లక్షలేనా? ముంబైలో విచ్చలవిడిగా ఏర్పాటైన హోర్డింగ్స్ను తొలగించి…

నాలుగో విడతలో పోలింగ్ శాతం ఎంతంటే…

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిన్న నాల్గవ దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి 11.45 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలో 78.25 శాతం, బిహార్లో 57.06, జమ్మూకశ్మీర్లో…

బీజేపీకి 200 సీట్లు మించవు: ప్రశాంత్ భూషణ్

పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లకు మించి రావని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారు. బీజేపీని ప్రజలు ‘ప్రజాస్వామ్యానికి ముప్పు’గా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపడంతో పాటు ఎన్నికల సమయంలో నిధులు అందకుండా చేయడం ప్రజల్లో…

నాలుగు రోజుల్లో అండమాన్ను తాకనున్న ‘నైరుతి’

భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు IMD గుడ్ న్యూస్ చెప్పింది. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన…

ముంబై లో హోర్డింగ్ కూలి, 14మంది కన్నుమూశారు.

ముంబైలో నిన్న ఒక్కసారిగా వచ్చిపడిన గాలివానకు ఘట్కోపర్లో భారీ హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. మొత్తం 88మంది ఈ ఘటనలో గాయపడగా.. వారిలో 14మంది కన్నుమూశారని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రకటించాయి. 74మందిని రక్షించామని తెలిపాయి. ఘటనలో ఈగో మీడియా యజమాని భవేశ్…

TG : పట్టభద్రుల ఉపఎన్నిక బరిలో 52 మంది

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానంలో ఉపఎన్నికకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా 11 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ స్థానంలో ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4…

మాల్దీవులకు భారత్ 50 మిలియన్ యూఎస్ డాలర్ల సాయం

మాల్దీవులతో సంబంధాలు క్షీణించినా భారత్ ఆపన్న హస్తం అందించింది. ఆ దేశ ప్రభుత్వ ప్రత్యేక వినతి మేరకు 50 మిలియన్ యూఎస్ డాలర్ల సాయాన్ని మరో ఏడాది పొడిగించింది. SBI ట్రెజరరీ బిల్స్ E రూపంలో సున్నా శాతం వడ్డీకి ఈ…

శ్రీనగర్ : 35 ఏళ్ల తరువాత రికార్డు స్థాయి పోలింగ్

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లోక్సభ స్థానంలో రాత్రి వరకు 37.98శాతం పోలింగ్ నమోదైంది. 35 ఏళ్లలో ఇదే గరిష్ఠమని అధికారులు తెలిపారు. ఈ ఓటింగ్ పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై ప్రజల నుంచి వచ్చిన…

TG : రుణమాఫీపై మొదలైన కసరత్తు

లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో రుణమాఫీకి సంబంధించిన కసరత్తు మొదలైంది. ఎప్పటిలోగా రుణాలు తీసుకున్నవారికి మాఫీ వర్తిస్తుందో (కటాఫ్) ఇప్పటికే వివరాలు ప్రకటించారు. అయితే కుటుంబంలో ఒక రైతుకు పరిమితం చేస్తారా? లేదా ఎంతమంది తీసుకుంటే అంతమందికి మాఫీ…

HYD : ఫిట్ నెస్ ఉంటేనే.. బడికి బస్సులు

గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రవాణా శాఖ పరిధిలో 11,834 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 70 శాతం బస్సులు ఫిట్నెస్ రెన్యూవల్ చేసుకున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడిపితే యాజమాన్యాలపై కఠిన చర్యలు…

AP : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్… ఆ డబ్బులు రిలీజ్ ఎప్పుడంటే?

పోలింగ్ ముగియడంతో వైఎస్సార్ చేయూత, విద్యాదీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం లాంటి పథకాల డబ్బుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే అంటే ఈనెల 14 నుంచే డబ్బులు అకౌంట్లలో వేసుకోవచ్చని ఈసీ అనుమతిచ్చింది. కానీ రెండు రోజులు గడిచిన…

డెంగీకి మరో టీకా

డెంగీ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో డెంగీ విజృంభణ పెరిగిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. జపాన్ కు చెందిన ఔషధ సంస్థ…

ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి: జాన్వీ కపూర్

ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేయాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అన్నారు. అలాంటి ఎన్నో సవాళ్లను ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ కోసం ఎదుర్కొన్నానని తెలిపారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. ఈ సినిమా కోసం…

T20 World Cup 2024 కు ఉగ్రదాడి భయం!

వెస్టిండీస్ లో జరిగే T20 ప్రపంచకప్ ను ఉగ్రదాడి భయం వెంటాడుతోంది. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు ఈ మేరకు హెచ్చరికలు చేయడమే దీని కారణం. అయితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఐసీసీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చాయి. కాగా..…

మరో టాలీవుడ్ డైరెక్టర్ తో ధనుష్ సినిమా?

తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు డైరెక్టర్లతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. వెంకీ అట్లూరితో ‘సార్’ చేసి హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు శేఖర్ కమ్ములతో ‘కుబేర’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో ఓ…

AP : మే 15న AP R Set ఫలితాలు

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్ఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఆర్సెట్ 2024-25 పరీక్షలు ముగిశాయి. మొత్తం 10,050 మంది దరఖాస్తు చేసుకోగా, 8,651 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని కన్వీనర్ ప్రొఫెసర్ దేవప్రసాద్ తెలిపారు. ఈనెల 15న ఫలితాలు విడుదల చేస్తామన్నారు.…

అత్యాచారం చేశాడని తప్పుడు కేసు పెట్టిన మహిళకు నాలుగేళ్ల జైలు

తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన ఓ మహిళకు కోర్టు జైలుశిక్షతో పాటు రూ.5.88లక్షల జరిమానా విధించింది. యూపీకి చెందిన మహిళ తన కూతురిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడని 2019లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం జరిగిందని ఆమె కూతురు కూడా…

AP IIIT : ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ

ట్రిపుల్ IT కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. RGUKT ఫరిధిలోని శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు వెల్లడించారు. ఈ నెల 8 నుంచి…

IPL – 2024 : రాజస్థాన్ రాయల్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీకి రెడీ

IPL లో ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రాజస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆ జట్టు 10 మ్యాచ్లు ఆడి 8…

AP : ఈ రోజు 3 నియోజకవర్గాల లో CM జగన్ పర్యటన

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. అక్కడి నుంచి ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగే బహిరంగ…

ఇకపై రోజుకు 80 వేల మందికి మాత్రమే అయ్యప్ప దర్శనం ట్రావెన్ కోర్ దేవస్థానం

శబరిమల అయ్యప్ప దర్శనానికి ఇకపై రోజుకు 80 వేల మందిని మాత్రమే అనుమతించనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు…

TG : రాగల 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు …

తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. నేడు రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇక ఇవాళ ఏపీలోని…

జగిత్యాల జిల్లా తీసేస్తా అంటున్నారు: కేసీఆర్

మనందరం ఎన్నో దశాబ్దాలుగా కలగని జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బస్సుయాత్రలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జగిత్యాలలో మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడు ఊహించలేదన్నారు. కానీ కాంగ్రెస్…

TG : ఈ రోజు నుంచి రైతు భరోసా నిధుల జమ

యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా (రైతు బంధు) పెండింగ్ బకాయిలను నేటి నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 3 రోజులపాటు 39 లక్షల ఎకరాలకు నిధులు పంపిణీ చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.2 వేల కోట్లు…

రికార్డు స్థాయికి మారుతి సుజుకీ షేర్లు!

వాహన తయారీ సంస్థ మారుతి సుజుకీ షేర్లు ఈరోజు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 3శాతం మేర పెరిగిన షేర్ విలువ తొలిసారిగా ఈరోజు రూ.12వేల మార్కును టచ్ చేసింది. మధ్యాహ్నం 12.44 గంటల సమయానికి షేర్ వాల్యూ 3.14 శాతం పెరిగింది.…

నేను అధికారంలోకి వస్తే బ్రిటన్ యువరాజు పై చర్యలు: ట్రంప్

తాను అధికారంలోకి వస్తే బ్రిటన్ యువరాజు హ్యారీపై చర్యలు తీసుకుంటానని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 2020 నుంచి అమెరికాలో ఉంటున్న హ్యారీ, గతంలో డ్రగ్స్ వాడినట్లు ఓ పుస్తకంలో వెల్లడించారు. అమెరికా వీసాకు అప్లై చేసినప్పుడు…

TG : ఒంటరిగానే బరిలోకి దిగుతాం – సీపీఎం

లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పేరును ప్రకటించింది. త్వరలోనే మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.

AP : కాంగ్రెస్ లో చేరిన మాజీ MLA పరిగెల మురళీకృష్ణ

ఎన్నికల వేళ కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. నిన్న నందికొట్కూరు MLA ఆర్థర్ హస్తం కండువా కప్పుకోగా.. తాజాగా కోడుమూరు మాజీ MLA పరిగెల మురళీకృష్ణ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.…

మళ్లీ బీజేపీ కండువా కప్పుకున్న తమిళిసై

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తిరిగి బీజేపీలో జాయిన్ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పార్టీ సభ్యత్వం పొందినట్లు పత్రాన్ని అందించి ఆమెను…

తెలియని వారి పెళ్లిళ్లకు వెళ్లి పట్టుబడితే ఇక అంతే…

నోరూరించే వంటకాలను లాగించేయొచ్చని కొంతమంది తెలియని వారి పెళ్లి వేడుకల్లోకి చొరబడిపోతుంటారు. కడుపారా అన్ని ఐటమ్స్ లాగించి కామ్ గా బయటకొస్తారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఒకవేళ పట్టుబడితే? కొందరైతే మందలించి వదిలేస్తారు లేదంటే.. మీ మీద కేసు నమోదయ్యే…

వడదెబ్బ లక్షణాలు…

మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఏదైనా పని మీద బయటకు వస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలితే తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, నాలుక తడారి పోతుంది. అలాగే గుండె వేగంగా కొట్టుకోవడం, దాహంగా అనిపిస్తుంది. వాంతులు, విరేచనాలు…

తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్

తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో ఝార్ఖండ్ గవర్నర్ పనిచేస్తున్న ఆయనకు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

AP : ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ హెచ్చరిక

ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలు/ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల ప్రచారం చేసినా, రాజకీయ కార్య కలాపాల్లో పాల్గొన్నా, పార్టీల నుంచి బహుమతులు తీసుకున్నా చర్యలు తప్పవంది. ప్రభుత్వం కొత్త…

క్యాంపస్ సెలక్షన్లలో అమ్మాయిలదే జోరు!

క్యాంపస్ సెలక్షన్లలో గత ఏడాది అమ్మాయిలదే హవా సాగినట్లు హైరై సంస్థ వెల్లడించింది. సెలక్ట్ అయిన ప్రతీ ముగ్గురు అభ్యర్థుల్లో ఒక అమ్మాయి ఉందని తెలిపింది. 2023లో సంస్థలు ఎంపిక చేసిన ఫ్రెషర్లలో 40% మంది అమ్మాయిలే ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు…

TS : నిజామాబాద్ లో ఆల్ టైమ్ రికార్డు ధర పలికిన పసుపు…

పసుపు పంటకు ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. నిజామాబాద్ లో క్వింటాల్ పసుపు ధర గరిష్ఠంగా రూ. 18,299 పలికింది. పెర్కిట్ కు చెందిన తీగల గంగారెడ్డి అనే రైతు పంటకు ఈ ధర లభించగా.. ఇటీవల పెరుగుతున్న ధరలతో…

AP : ఈ రోజు మత్స్యకారులకు పరిహారం అందజేయనున్న సీఎం జగన్

నేడు సీఎం జగన్ నెల్లూరు జిల్లా బోగోలు వద్ద జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రారంభించనున్నారు. రూ.289 కోట్లతో నిర్మించిన ఈ హార్బర్ను ఆయన వర్చువల్ ప్రారంభిస్తారు. మరోవైపు ఓఎన్జసీ పైప్లాన్తో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు పరిహారం అందించనున్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల…

TS : ఇందిరమ్మ ఇళ్ల పథకం… ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం

ఇందిరమ్మ ఇళ్ల పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త ఇల్లు కట్టుకుంటే రూ.5,00,000.. వీరికే ◼️దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, రేషన్ కార్డు కలిగి ఉండాలి. ◼️లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి. ◼️ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నా లబ్ధిదారుడిగా ఎంపిక…

TS : కరీంనగర్ వేదికగా నేడు కదనభేరి సభ

లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ తెరలేపనుంది. సెంటిమెంట్గా భావించే కరీంనగర్ వేదికగా నేడు కదనభేరి సభను నిర్వహించనుంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తోంది. లక్ష మంది సభకు వచ్చేలా ఏర్పాట్లు చేశామని…

ఈ నెల 14న ప్రధాని మోదీ సారథ్యంలోని కమిటీ భేటీ

కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ల ఎంపికకు ప్రధాని మోదీ సారథ్యంలోని కమిటీ ఈ నెల 14న భేటీ కానుంది. ఈసీ అరుణ్ గోయెల్ ఇటీవల రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. మరో ఈసీ అనూప్ చంద్ర పాండే పదవీ…