మూడేళ్లలో 50 లక్షల చెట్ల నరికివేత!
దేశంలో గడిచిన మూడేళ్లలోనే 50 లక్షల వృక్షాలు అంతర్ధానమైనట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. మధ్యభారతం, మహారాష్ట్రలో చెట్ల నరికివేత పెరిగినట్టు తెలిపింది. వ్యవసాయ భూముల్లో వరి, గోధుమ వంటి పంటలను వేయడానికి వృక్షాలను పెద్ద ఎత్తున నరికేసినట్టు అధ్యయనం పేర్కొంది. సాగు…