Category: News

డిజిటల్ ప్రచార రథాలను ప్రారంభించిన బండి సంజయ్

కరీంనగర్ లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన ప్రచార డిజిటల్ రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారి…

AP : ఎల్లుండి నుంచి లోకేశ్ ‘శంఖారావం’ సభలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మార్చి 3 నుంచి 11వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో శంఖారావం సభలు నిర్వహించనున్నారు. 3, 4న ఒంగోలు, 5, 6న నెల్లూరు పార్లమెంటు పరిధిలోని సభల్లో పాల్గొంటారు. 7న సర్వేపల్లి, గూడూరు,…

1993లో రైళ్లలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ఉగ్రవాది కరీం తుండా నిర్దోషి: టాడా కోర్టు తీర్పు

1993లో రైళ్లలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్ టాడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు…

TS : ఇంటర్ విద్యార్థులకు శుభవార్త… ఇంటర్ పరీక్షల్లో…

ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధనపై విమర్శలు రావడంతో ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా 5 నిమిషాల వరకు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. నిన్న ఆదిలాబాద్ గురుకుల కాలేజీ, HYDలో…

2018తో పోలిస్తే చిరుతల సంఖ్య గణనీయంగా పెరుగుదల… ఏంటంటే…

భారత్ లో 2018తో పోలిస్తే చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగింది. 18 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే రిపోర్టును కేంద్రం తాజాగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 13,874 చిరుతలు ఉండగా, అత్య ధికంగా మధ్య ప్రదేశ్లో 3907 ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో 1985,…

AP : వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వచ్చే జీతమంతా వారి కోసమే

వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వచ్చే జీతమంతా వాలంటీర్ల కోసమే ఖర్చు చేస్తానని దర్శి వైసీపీ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదొడ్డి వెల్లడించారు. అలాగే తమ ట్రస్టు ద్వారా ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. వాలంటీర్ పరిధిలో ఉండే…

TS : లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ నుండి పోటీ చేయనున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రం నుంచి లోక్ సభకు పోటీ చేయనున్నట్లు సమాచారం. ఖమ్మం లేదా భువనగిరి నుంచి బరిలో దిగుతారని తెలుస్తోంది. ఆయన పోటీ చేస్తే ఎన్నికల్లో మరింత ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతల అంచనా. ఈ విషయంపై…

TS : ఇంటర్ పరీక్షలు… – ఒత్తిడి నివారణకు టోల్ ఫ్రీ నంబర్

రాష్ట్రంలో రేపటి నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. 9.80 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు టెలిమానస్ ద్వారా చర్యలు…

‘యానిమల్’ సినిమా హిట్ పై ఖుష్బూ సంచలన కామెంట్స్

యానిమల్ సినిమాను తాను చూడలేదని, అది తనకు సరిపోయే మూవీ కాదని ప్రముఖ నటి ఖుష్బూ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘యానిమల్ లాంటి సినిమాలు హిట్టవుతున్నాయంటే మనం ప్రజల మైండ్సెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరూ లింగ సమానత్వం,…

రేపే 16వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అకౌంట్లలోకి

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ నెల 28న (రేపు) రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. ప్రధాని మోదీ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల…

పేదరికం 5 శాతమే… నీతి ఆయోగ్ సర్వేలో వెల్లడి…

భారత్లో పేదరికం 5శాతానికి తగ్గిందని నీతి ఆయోగ్ సీఈఓ బీబీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. 2022-23 మధ్య కాలంలో చేసిన గృహ వినియోగ వ్యయ సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. ‘ప్రజల ఆదాయం పెరిగినట్లు నీతి ఆయోగ్ సర్వేలో తేలింది. 2011తో పోలిస్తే…

మేడారం మహాజాతరలో భక్తుడి మృతి

మేడారం మహా జాతరలో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన భక్తుడు రోహిల్ లాల్.. చిలకలగుట్ట అటవీ ప్రాంతంలోని మాటేరుతోగు దగ్గర స్నానానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. పోలీసులు మృతదేహాన్ని…

చేదు ఆహారాల్లో పోషకాలు పుష్కలం…

మనలో చాలా మంది చేదుగా ఉన్న ఫుడ్స్ను అస్సలు తినరు. కానీ చేదు ఆహారాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అందుకే చేదుగా ఉన్నా… తినాల్సిన ఆహారాలు ఏంటో చూద్దాం. కాకరకాయ, ఉసిరి, మెంతులు, పసుపు, వేప…

ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ లో ఎన్ని పెళ్ళిళ్ళు… ఎన్ని కోట్ల వ్యాపారం… జరగనుందో తెలుసా…

42 లక్షలకుపై పెళ్లిళ్లు.. రూ.5.5లక్షల కోట్ల వ్యాపారం ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ లో జూలై 15 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 42 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఒక్క ఢిల్లీలోనే 4 లక్షలకుపైగా పెళ్లిళ్లు జరగనున్నాయట.…

మెరుగైన నిద్రకు అగర్ బత్తి వెలిగించండి…

అగర్ బత్తీని వెలిగించడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక మెరుగైన నిద్రకు అగర్ బత్తి తోడ్పడుతుంది. ఇది సుఖ నిద్ర కోసం మొదడును ప్రేరేపిస్తుంది. అయితే నిద్రకు ఉపక్రమించే సమయంలో రెండు అగర్ బత్తీలను వెలిగించడం…

మద్యం తాగుతున్నప్పుడు ఏ పదార్థాలు తీసుకోకూడదు…

మద్యం తీసుకొనేవారు కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల గ్యాస్, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, గుండెలో మంట వంటి ఇతర సమస్యలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగేటప్పుడు చాక్లెట్ తినకూడదు. ఆల్కహాల్.. చాక్లెట్ కలిపి తీసుకుంటే మైగ్రేన్, వికారం, వాంతులు వంటి సమస్యలొస్తాయట.…

కొబ్బరి నీరు… – ఆరోగ్యం…

కొబ్బరి నీరు ఏ సమయంలో తాగితే మంచిదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీర జీవక్రియను ప్రారంభిస్తుంది. కొబ్బరి నీళ్లను సాయంత్రం పూట తాగడం కంటే ఉదయాన్నే మితంగా తాగడం మంచిది. కొబ్బరి నీరు ఒక…

‘హెల్త్ ఆన్ అప్’ యాప్ ను ప్రారంభించిన పవన్

కరోనా తర్వాత వైద్యరంగం కొత్త పరిస్థితులు చూస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ‘హెల్త్ ఆన్ అప్’ యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. సమాజంలో అందరికీ ఆరోగ్య వసతులు అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తా. ‘హెల్త్…

నిమ్స్ కాంట్రాక్టు స్టాఫ్ నర్సు పోస్టుల జాబితా విడుదల

కాంట్రాక్టు స్టాఫ్ నర్సు పోస్టుల ఫైనల్ లిస్టును నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (నిమ్స్) ఆస్పత్రి విడుదల చేసింది. ఇందుకోసం మొత్తం 300 మందిని ఎంపిక చేసింది. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులు మార్చి 4లోపు నిమ్స్ లోని పాత…

డిస్నీ, రిలయన్స్ మీడియా వ్యాపారాలను విలీనం ఒప్పందం ఖరారు!

భారత్ లో మీడియా వ్యాపారాలను విలీనం చేసే నిమిత్తం వాల్ట్ డిస్నీ కంపెనీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ నిశ్చయాత్మక ఒప్పందంపై సంతకాలు చేసినట్లు బ్లూమ్బిర్గ్ వెల్లడించింది. విలీనానంతర సంస్థలో 61 శాతం వాటా కలిగి ఉండేలా రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెడుతుందని ఆ…

మార్చి 4న తెలంగాణపర్యటించనున్న కేంద్ర హోం మంత్రి

తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. మార్చి 4న తెలంగాణ బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో అమిత్ షా పాల్గొననున్నారు. 5 పార్లమెంట్ క్లస్టర్లలో బీజేపీ యాత్రలు ముగించుకుని హైదరాబాద్కు రానుంది. ఈ క్రమంలోనే…

నేటి తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది. అన్ని కంపార్ట్మెంట్లూ నిండిపోవడంతో బయటి వరకు క్యూ ఉంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న మాఘ శుద్ధ పూర్ణిమ, శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని టీటీడీ వర్గాలు తెలిపాయి.…

ఇప్పుడు కంగనా మరో షాకింగ్ ప్రకటన…

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది ఈ చిన్నది. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే అక్కడ నటి నటుల పై షాకింగ్ వార్తల్లో నిలిచింది కంగనా. ఈ అమ్మడు రణబీర్ కపూర్…

TS : ఎల్లుండి నుంచే మరో రెండు గ్యారంటీలను అమలు

ఈ నెల 27 నుంచి మరో రెండు గ్యారంటీలను అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను చేవెళ్లలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ప్రారంభిస్తారని తెలిపారు. డ్వాక్రా…

యోగాసనాల ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు…

డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో యోగా సమర్థవంతమైన సాధనం. కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయొచ్చంటున్నారు యోగా నిపుణులు. షుగర్ వల్ల కలిగే దుష్పరిణామాలను అడ్డుకోవచ్చు. యోగా ద్వారా విశ్రాంతి, కొన్ని రకాల రోగాలకు…

TS : ఈ రోజు జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలు…

గురుకులాల్లో 2,717 జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. జూనియర్ కాలేజీల్లో 1924, డిగ్రీ కాలేజీల్లో 793 పోస్టులకు గతేడాది ఆగస్టులో పరీక్ష జరిగింది. ఇందులో ప్రతిభ ఆధారంగా 1:2…

లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్

ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తీవ్రంగా గాయపడి మరణించిన సంగతి…

యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. జనవరి 12న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ మూవీలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ సరికొత్త రికార్డ్…

అందుకే యంగ్ హీరో సినిమాని రిజెక్ట్ చేసా – కీర్తి సురేష్

తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ క్రేజీ సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి సినిమాలలో నటించింది. మొదట నేను శైలజ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.…

లేటు వయసులో రెండో పెళ్లి చేసుకోనున్న ఆస్ట్రేలియా ప్రధానికి

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్(60) రెండో వివాహం చేసుకోబోతున్నారు. ఆర్థిక సేవల నిపుణురాలు జోడీ హేడన్, ఆంథోనీ లేటు వయసులో ఒకటి కానున్నారు. ఇద్దరు మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నట్టు సమాచారం. ఆస్ట్రేలియా ప్రధాని బాధ్యతలు చేపడుతూ పెళ్లి చేసుకుంటుండంతో…

నిత్య జీవితంలో మన ఆరోగ్యానికి ఆవాలు చేసే మేలు

పోపు దినుసుగా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, కాల్సియం, మాంగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము ఉన్నాయి. ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి.…

ఏపీలో ను తెలంగాణ సీఎం ప్రచారం చేయనున్నారా…?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చేలా చేసి.. సీఎం అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏపీలోనూ అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకున్నట్లు తెలుస్తోంది. నెలాఖరులోపు విశాఖపట్నంలో బహిరంగసభ నిర్వహించాలని…

రోజూ మధ్యాహ్నం బాల రాముడి దర్శనానికి గంట విరామం

UPలోని అయోధ్యలో బాల రాముడిని దర్శించుకునేందుకు రోజూ లక్షల్లో భక్తులు వస్తున్నారు. దీంతో రోజూ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు రాముడికి విశ్రాంతినిచ్చేలా దర్శనాలకు విరామం ఇవ్వనున్నట్లు ఆలయ పూజారి సత్యేంద్ర దాస్ వెల్లడించారు. కాగా ప్రస్తుతం తెల్లవారుజామున 4…

పంజాబ్, హరియాణా బార్డర్లో యుద్ధవాతావరణం

పంజాబ్, హరియాణా బార్డర్లో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. శంభు సరిహద్దు వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన రైతులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఢిల్లీ దిశగా కదులుతున్న వారిని అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు ఇంటర్నెట్ నిలిపివేయడం,…

బయటపడిన అతి పురాతన కట్టడం… ఎక్కడ…?

జర్మనీలో బాల్టిక్ తీరం వెంబడి 21M లోతున దాదాపు ఒక కిలోమీటర్ వెడల్పుతో 11,000 ఏళ్లనాటి మానవ నిర్మిత కట్టడం బయటపడింది. ఇది ఐరోపాలోనే అతి పురాతన కట్టడంగా సైంటిస్టులు భావిస్తున్నారు. 300 భారీ బండ రాళ్లు, 1,400 చిన్న రాళ్లతో…

TS : రైలు ఎక్కరు… కానీ రోజూ 60 టికెట్లు కొంటారు… ఎక్కడ…ఎందుకు…?

వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్లో రైలు స్టాపింగ్ కోసం స్థానికులు వినూత్నంగా ఆలోచించారు. రైల్వేశాఖ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్కు ఈ స్టేషన్లో తాత్కాలిక హాల్టింగ్ కల్పించింది. 3 నెలలపాటు ఆదాయం వస్తేనే పూర్తిస్థాయి హాల్టింగ్ కల్పిస్తామని షరతు పెట్టింది. దీంతో స్థానికులు…

చిత్తశుద్ధి ఉంటే ఇవి చేయండి సీఎం రేవంత్ కు ఎమ్మెల్సీ కవిత సవాలు

సీఎం రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే తమ డిమాండ్లను స్వీకరించాలని ఎమ్మెల్సీ కవిత సవాలు చేశారు. ‘అవినీతి ఆరోపణలున్న మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ తప్పించి ఎంక్వైరీ వేయండి. విద్యుత్ సంస్థలో ఆంధ్రులను తీసేసి తెలంగాణ వాళ్లని నియమించండి. మీ ఓటుకు…